భక్తుల కొంగుబంగారం కొమురవెల్లి మల్లన్నస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరుగనున్నది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో ఈ నెల 7న జరిగే కల్యాణోత్సవానికి రాష్ట్ర నలుమూలలతోపాటు �
కోరికలు తీర్చే కోరమీసాల కొమురవెల్లి మల్లన్న స్వామి కల్యాణానికి ఆలయ పాలకవర్గం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. ఆదివారం కల్యాణం అంగరంగ వైభవంగా జరగనున్నది. కల్యాణోత్సవానికి 30వేల మందికి పైగా భక్తులు రానున్న �
కొమురవెల్లి మల్లన్న పూజా బాధ్యతలను అసాదులకే (గొల్లకురుమ, ఒగ్గు కళాకారులు)కే ఇవ్వాలని ఓయూ విద్యార్ధి నేత కురుమ శ్రీశైలం కోరారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వందల ఏం
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. మల్లన్నస్వామి మమ్మేలు అంటూ భక్తులు చేసిన నామస్మరణతో శైవక్షేత్రం మార్మోగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంత�
MLA Palla | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి(MLA Palla Rajeshwar Reddy) వారి ఆశీస్సులతో మల్లన్న క్షేత్రాన్ని, జనగామ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాన�
Mallanna temple | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం(Mallanna temple)లో ఈ నెల 11వ తేదీన హుండీ(hundi )లను విప్పి నగదును లెక్కించనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7న నిర్వహించాల్సిన హుండీ లెక్�
హిందూ ధర్మానికి తామే పరిరక్షకులమని, దేవుళ్లను కొలవడంలో.. గుళ్లు, ఆలయాలను కాపాడటంలో తమను మించిన భక్తులు లేనే లేరని చెప్పుకొనే బీజేపీ అసలు నైజం బట్టబయలైంది. తమిళనాడులో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాల�
ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కాళేశ్వరం ప్రాజెక్టును (Kaleshwaram Project) పూర్తిచేశారని, ఇప్పుడది తెలంగాణకు కల్పతరువుగా మారిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. మల్లన�
Komuravelli Mallanna | సిద్దిపేట జిల్లా( Siddipeta dist ) లోని కొమరవెల్లి మల్లన్న క్షేత్రంలో ఆదివారం రాత్రి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయ వర్గాలు అగ్నిగుండాల( Agni Gundalu ) కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్నిగుండాల కార్యక్రమానికి రాష్ట్ర
కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. చివరి ఆదివారం, అగ్ని గుండాల సందర్భంగా 35 వేలకు పైగా భక్తులు తరలివచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. డిసెంబర్లో ప్రారంభమైన మల్లికార�
సీఎం కేసీఆర్ కొమురవెల్లి మల్లన్న స్వరూపమని, గొల్ల, కుర్మలను ఆదుకునేందుకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలు పంపిణీ చేశారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు.
శివసత్తుల పూనకాలు.. బోనాలు.. బండారి మెరువంగా కొమురవెల్లి క్షేత్రం మల్లన్న నామస్మరణతో మార్మోగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతుండగా.. 4వ ఆదివారానికి 35వేల మంది భక్తులు వచ్చారు.
కొమురవెల్లి బ్రహ్మోత్సవాల్లో నేడు 4వ ఆదివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. భక్తులు మల్లన్నను దర్శించుకోవడం, పట్నం వేసి బోనం సమర్పించుకోనున్నారు.