భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలసిల్లుతున్న కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం భక్తులతో నిండిపోయింది. బ్రహ్మోత్సవాల 9వ ఆదివారం సందర్భంగా 35వేల మంది కొమురవెల్లికి వచ్చినట్లు ఆలయ ఈవో ఎ.బాలాజీ తెలిపా�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయవర్గాలు, పోలీసుల ఆంక్షల వల్ల తిప్పలు తప్పడం లేదు. ఆయా ప్రాంతాల నుంచి కొమురవెల్లికి చేరుకున్న భక్తుల వాహనాలను క్షేత్రానికి దూర
పట్నం వారం సందర్భంగా కొమురవెల్లి మల్లన్న క్షేత్రం పసుపువర్ణ శోభితమైంది. భక్తులు చల్లుకున్న పసుపుతో స్వామివారి సన్నిధి పసుపుమయమైంది. పంచవర్ణాల పెద్ద పట్నాన్ని దాటుకుంటూ అగ్నిగుండ ప్రవేశం చేస్తూ మేడలమ�
మేళతాళాలు.. మంగళవాయిద్యాలు.. భక్తుల జయజయధ్వానాల మధ్య కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. ఆదివారం సిద్దిపేట జిల్లా మల్లన్న క్షేత్రంలోని తోట బావి కల్యాణ వేదిక వద్ద లగ్గం జరిగింది. కల్
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ కోరారు. మంగళవారం కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో ఆయన పర్యటించారు.
కొమురవెల్లి మల్లన్న పూజా బాధ్యతలను అసాదులకే (గొల్లకురుమ, ఒగ్గు కళాకారులు)కే ఇవ్వాలని ఓయూ విద్యార్ధి నేత కురుమ శ్రీశైలం కోరారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వందల ఏం
Mallanna Temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. అదివారం కొమురవెల్లి క్షేత్రానికి 8వేల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ ఈవో �
మల్లన్న ఆశీస్సులతో రాష్ట్రమంతా సస్యశ్యామలంగా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం ఆయన కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం రూ.12 కోట్లతో చేపట్ట�
సీఎం కేసీఆర్ పాలనలో సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి మహర్దశ పట్టింది. క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యా�
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో మల్లన్న క్షేత్రం అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మ�
కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి రోజురోజు భక్తుల రద్దీ పెరిగిపోతోంది. ఉత్సవాల సమయంలో మల్లన్న దర్శనానికి 4 నుంచి 8 గంటల సమయం పడుతున్నది. ఈ క్రమంలో వేకువజామునే క్యూలోకి ప్రవేశించిన భక్తుడికి ఉదయం 9�
చేర్యాల, ఆగస్టు 26 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ హుండీలను శుక్రవారం మహా మండపంలో లెక్కించారు. 90 రోజులకు సంబంధించి 14 హుండీలను లెక్కించగా రూ.1,05,54,786 నగదుతోపాటు 120 గ్రాముల మిశ్రమ బంగారం, 11 కి
Komuravelli Mallanna | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి (Komuravelli Mallanna) క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు
కొనియాడిన తిరుపతి వాసులు ప్రత్యేకంగా వచ్చి ప్రాజెక్ట్ సందర్శన సిద్దిపేట, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుపతికి వెళ్తారు. అల