చేర్యాల, ఆగస్టు 26 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ హుండీలను శుక్రవారం మహా మండపంలో లెక్కించారు. 90 రోజులకు సంబంధించి 14 హుండీలను లెక్కించగా రూ.1,05,54,786 నగదుతోపాటు 120 గ్రాముల మిశ్రమ బంగారం, 11 కి
Komuravelli Mallanna | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి (Komuravelli Mallanna) క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు
కొనియాడిన తిరుపతి వాసులు ప్రత్యేకంగా వచ్చి ప్రాజెక్ట్ సందర్శన సిద్దిపేట, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుపతికి వెళ్తారు. అల
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. 5వ వారానికి కరీంనగర్, మెదక్, వరంగల్ పూర్వ జిల్లాల నుంచి సుమారు 30 వేల మందికి పైగా భక్తులు మల్లన్న క్�