Mallanna Kshetram | రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయ భూముల్లో స్వాగత తోరణం వద్ద 500 మొక్కలు నాటి ఉద్యానవనం ఏర్పాటుకు ఆలయ ఈవో ఎస్ అన్నపూర్ణ శ్రీకారం చుట్టారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల (Mallanna Jathara) ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చివరి ఆదివారం అర్ధరాత్రి దాటిన అనంతరం అగ్నిగుండాలను ఆలయ వర్గాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Komuravelli Mallanna Temple | రంగారెడ్డి జిల్లా హయత్నగర్కు చెందిన మల్లెల సుదర్శనం అనే భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి మల్లన్న దర్శనానికి కొమురవెల్లికి శనివారం ఆలయ కాటేజీని అద్దెకు తీసుకుని అందులో బస చేశాడు.
తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ డిమాండ్కు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు బీసీ బిల్లులను పెట్టిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
పట్నం వారం సందర్భంగా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రం పసుపుమయంగా మారింది. హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాలను అత్యంత వైభవంగా �
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామిలో ఆలయంలో ఆదివారం జరిగిన పట్నం వారానికి వచ్చిన భక్తులకు తిప్పలు తప్పలేదు. బస చేసేందుకు గదు లు లభించక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయ నిర్వహణలో ఉన్న �
అధికారుల తీరుతో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయ ఖజానాకు ఆదాయం గండిపడుతున్నది. కొమురవెల్లి మల్లన్న ఆలయంలోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద టెంకాయల విక్రయానికి తక్కువ ధరకు టెండర్ పాడడంతో ఇటీవల దేవాదాయ�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో శనివారం అర్ధరాత్రి స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులపై అదే గ్రామానికి చెందిన గ్యాంగ్ దాడి చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
కొందరు ఉద్యోగులు కొమురవెల్లి మల్లన్న ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. ఆలయంలో కొందరు ఉద్యోగుల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఆలయ ఉద్యోగులు ద్వితీయ శ్రేణి కొన్ని రోజుల�
కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఉద్యోగుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఒకరిపై మరొకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యం లో ఆలయ ఉద్యోగుల్లో సఖ్యత కోసం ఈవో బాలాజీ ఆదివారం సమావేశమయ్యారు
కాంగ్రెస్ సర్కారు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందిని బదిలీలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుండడంతో కొమురవెల్లి మల్లన్న ఆలయంలో విధులు నిర్వహించే ఉద్యోగుల్లో బదిలీల గుబులు మొదలైంది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం లో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. మల్లన్నస్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింది. స్వామివారి ఉత్స
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఆర్జ్జిత సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నప్పటికీ భక్తులు సద్వినియోగం చేసుకోవడం లేదు. టీ-యాప్ పోలియోలో 12రకాల సేవా టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు