అన్ని రంగాల్లో నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన సాగునీ
Congress Cold War | నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చినట్లు కనిపిస్తున్నది. డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత జన్మదినం సందర్భంగా ఆయన అనుచరులు జిల్లా కేంద్రంలోని పలు ప్రాం
Komatireddy Venkat Reddy | ఇకపై ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వబోమంటూ, అందుకోసం ఎలాంటి చట్టమైనా తేవడానికి వెనుకాడబోమని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్�
ఆంధ్రోళ్లకు ఒక్క కాంట్రాక్టు కూడా ఇవ్వబోమని, ఆ విధంగా చట్టం తెస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అంటున్నాడని, సీఎంను ఒప్పించి ఆ చట్టం తెస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని మాజీ మంత్రి తలసాని శ్రీన�
ఫార్మా బాధిత రైతులు శనివారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్లో కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టగా.. అక్కడ ఒక ఫ్లెక్సీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
నల్లగొండ జిల్లా : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన యువతి మృతి చెందింది. నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు గ్రామానికి చెందిన గడుసు శ్రీనివాస్ రెడ్డి - శోభ దంపతుల కుమార్తె గడుసు నవ్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పేదవాడి చేతిలో బ్రహ్మాస్త్రమని రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తి
శ్రీరామనవమి వేడుకలను శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంగరంగవైభవంగా నిర్వహించారు. అభిజిత్ లగ్న శుభ ముహూర్తాన సీతారాముల కల్యాణం నిర్వహించారు. నల్లగొండ జిల్లా కేంద్రం రామగిరిలోని రెండో భద్రాద్రిగా �
అల్వాల్ పట్టణ కేంద్రంలో ఫైర్ స్టేషన్ కోసం స్థలం, నిధులు మంజూరైనప్పటికీ.. భవనం నిర్మాణానికి మాత్రం నోచుకోవడం లేదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. బుధవారం అంసె
Jaggareddy | పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డిని నియమించాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో విలేకరులతో ఆయన చిట్చాట్ చేసిన స�
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని పలువురు రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. గోదావరి పుష్కరాలపై ఏర్పాటుచేసిన తొలి క్యాబినెట్ సబ్ కమిటీ మంగళవా రం సచివాలయంలో సమావేశమైంది.
నైని బొగ్గు గని కుంభకోణం వ్యవహారంలో తాను తీసుకున్న చర్యతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.30వేల కోట్లు మిగిలాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు.
సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ దోపిడీ జరుగుతున్నదని, ఈ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు.
Revanth Reddy | మేడారంలో పెట్టిన క్యాబినెట్ మీటింగ్ ఎంత మేలు చేస్తుందో చెప్పలేం కానీ.. రేవంత్రెడ్డి మంత్రివర్గ సభ్యులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోకుండా కాపాడినట్టు తెలుస్తున్నది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణల�