Sankranti | సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ వెళ్లొచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం �
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కేంద్రమంత్రికి రాసిన లేఖ కలకలం రేపుతున్నది. టోల్ మినహాయించాలని, అందునా ఒక మార్గంలోని ప్రయాణికుల విషయంలో మాత్రమే పరిశీలించండని చేసిన విన్నపం విమర్శలకు తావిస్తున్నది. �
Komatireddy Venkat Reddy | గ్లోబల్ సమ్మిట్ వేదికగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి మాట తడబడి అభాసుపాలయ్యారు. సమ్మిట్లో భాగంగా తెలంగాణ సినిమా రైజింగ్ ఈవెంట్ నిర్వహించారు.
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఆలస్యంగా మేల్కొన్నారు. పవన్ కల్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలని లేదా ఆయన సినిమాలను తెలంగా
‘నల్లగొండ మున్సిపాలిటీలో నేను చెప్పిన ప్రాంతాల్లోనే వైన్స్లు ఏర్పాటు చేయాలి. నా అనుచరులు, నావర్గానికి ఇబ్బంది లేకుండా చూడాలి. లేదంటే మీపై యాక్షన్ తప్పదు’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్సైజ్ �
komatireddy venkat reddy | నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన తన అనుచరులను చల్లార్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాయడం సంచలనంగా మారింది.
త్వరలో నిర్వహించనున్న స్థానిక సం స్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడ మండలంలోని కాల్వపల్లి వద్ద రూ.7
రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒకేసారి రూ.60,799 వేల కోట్లతో రహదారుల నిర్మాణాన్ని చేపడుతున్నట్టు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. వీటితోపాటు మరో రూ.28 వేల కోట్ల పనులకు ప�
బ్రిడ్జిల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ సీఎం రేవంత్తో పాటు మంత్రుల ఫొటోలను గాడిదకు అతికించి బ్రిడ్జి సాధన సమితి నాయకులు నిరసన తెలిపారు. జనగామ జిల్లా జనగామ మండలం గా
కాంగ్రెస్లో అంటుకున్న అసంతృప్తి సెగలు అగ్ని కీలలుగా మారాయా? ఫిబ్రవరిలో ప్రత్యేకంగా, రహస్యంగా సమావేశమై వేరుకుంపటి మొదలుపెట్టిన 10 మంది హస్తం పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారార
రోడ్లను మెరుగుపర్చేందుకు హ్యామ్(హైబ్రిడ్ యాన్యూటీ మోడల్) తప్ప మరొకటి లేదన్నట్టు ఏడాది కాలంగా ఊదరగొడుతూ కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజా గా మరోసారి సమీక్ష నిర్వహించింది. గురువారం రాష్ట్ర సచి