హైదరాబాద్-విజయవాడ రహదారి(ఎన్హెచ్-65)పై 17 బ్లాక్స్పాట్స్లో ఫ్లై ఓవర్లు త్వరగా పూర్తిచేయాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో నిర్వ
‘రాష్ట్రంలో 22-ఏ నిషేధిత జాబితాపై సమగ్ర విచారణ జరిపితే అసలు దోషులెవరో తేలుతుంది. ఆ తర్వాత ఎవరు రాజీనామా చేయాలో? ఎవరిపై చర్యలు తీసుకోవాలో? అన్న విషయంపై స్పష్టత వస్తుంది’ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ
Warangal TIMS | వరంగల్లోని టిమ్స్ హాస్పిటల్కు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో అధికార పార్టీకి చెందిన కొంతమంది చేతివాటం ప్రదర్శించారు. 150 మంది లబ్ధిదారుల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.
వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం నాగార్జునసాగర్లో ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని, ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయానికి ఇవ్వలేమని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టంచేశారు.
Komatireddy Venkat Reddy | ఎల్నినో కారణంగా ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని, అంతేకాక పైనుంచి నీరు వచ్చే అవకాశం కూడా లేనందున రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి వేయకుండా ఆరుతడి పంట�
Komatireddy Venkat Reddy | రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉండదంటూ వ్యాఖ్యానించడం రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది.
Komatireddy Raj Gopal Reddy | ‘తుంగతుర్తిలో ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించాను. నా పిలుపు మేరకు మందుల సామేల్ను ఎమ్మెల్యేగా గెలిచిపించిన కార్యకర్తలు, అభిమానులకు క్షమాపణలు కోరుతున్నా’ అని మునుగోడు ఎమ్మెల
Mandula Samuel | ‘దళిత ఎమ్మెల్యేలపై వేలెత్తి చూపే నువ్వు ముందు నీ మునుగోడు మురికిని కడుక్కో.. మునుగోడులో అభివృద్ధి జరుగలేదని నాకు కూడా రిపోర్ట్ వచ్చింది. దీనిపై రాజగోపాల్రెడ్డి సమాధానం చెప్పాలి’ అని మునుగోడు ఎమ
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వచ్చే జూన్ వరకు తాగునీటికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తున్నదని, తీవ్ర పరిస్థితులు ఏర్పడితే కర్ణాటకను ఆశ్రయించి కృష్ణా జలాలు కోరుతామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్క�
Komatireddy Raj Gopal Reddy | మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తాను అన్నదమ్ములం అయినప్పటికీ ఒకే కుటుంబం కాదని, ఇద్దరివి వేర్వేరు కుటుంబాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మక్తల్ నుండి నారాయణపేట జిల్లా కేంద్రానికి వెళ్లే నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైలాన్ ఆవిష్కరించారు.
శాసనసభ ప్రాంగణంలో ప్రభుత్వ విప్లకు కేటాయించిన నూతన చాంబర్లను సోమవారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు శ్రీధర