సీఎం రేవంత్రెడ్డికి నల్లగొండ మంత్రులకు మధ్య చెడిందా? వీరి మధ్య వైరం తారస్థాయికి చేరిందా? ఇక తాడోపేడో అన్న పరిస్థితులు నెలకొంటున్నాయా? అన్న అనుమానాలకు రాష్ట్ర సర్కార్లో జరుగుతున్న పరిణామాలు అవుననే అం�
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల స్వీకరణ విషయంలో సినీ పరిశ్రమ వ్యవహరించిన తీరుపై అగ్ర నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశ్రమకు చెందిన కొందరు ఈ వేడ�
కాంగ్రెస్ ప్రభుత్వం ముగ్గురు ఇన్చార్జి మంత్రులను తొలగించింది. కొత్తగా ఉమ్మడి పది జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు సీనియర్ మంత్రులు కోమటిరెడ్డి వ�
ప్రపంచం అబ్బురపడే అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం.. ఔరా అనిపించే శిల్పకళా సౌందర్యం.. సాక్షాత్తు భూలోక వైకుంఠం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం.. దీని రూపకర్త, నిర్మాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే�
సీఎం రేవంత్రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీఎం అనుచరుడు ఫయీమ్ ఖురేషీ కలిసి ఖజానాకు వేల కోట్ల రూపాయలు గండి కొడుతున్నారని కాంగ్రె స్ మాజీ నాయకుడు బక్కా జడ్సన్ ఆరోప
గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులను జూన్ 14న ప్రదానం చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్ హైటైక్స్లో ఘనంగా నిర్వహించే వేడుకలో అవార్డులను అందజేస్తామన్నారు.
నల్లగొండ జిల్లాలో జాతీయ ఉపాధి హామీ నిధుల అంశం జిల్లా కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపింది. ఏకంగా ముఖ్య నేతల నడుమ విభేదాలకు దారితీసింది. ఉపాధి హామీ నిధులతో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలే శాసనమండలి చైర్మన్
రాష్ట్ర రోడ్డు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై ఎక్స్లో పోస్ట్ పెట్టాడని నల్లగొండ జిల్లా కనగల్ మండలం మార్తోనిగూడేనికి చెందిన మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు బండమీది రామును శుక్రవారం �
దళిత బంధు రెండో విడు త నిధులు విడుదల చేయాలని దళిత బంధు సాధన సమితి చైర్మన్ కందుల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో పాటు కలెక్టర
Jan Pahad Dargah | సూర్యాపేట జిల్లా హుజూర్గర్ నియోజకవర్గం పాలకువీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా గ్రామంలో సైదులు బాబా సమాధులను మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితోపాటు జిల్లాలోని పలువురు శాస
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్కు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. హ్యామ్రోడ్లపై చర్చ సందర్భంగా మాజీమంత్రి ప్రశాంత్రెడ్డిపై కోమటిరెడ్డి చేసిన వ�
ఒగ్గు కళాకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ఆలోచన ఏమీ లేదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శాసనమండలిలో మంగళవారం ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం లేవనెత్తిన ప్రశ్న
ఎస్ఎల్బీసీ సొరంగంలో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ను అధికారులపై నెట్టేసి, మంత్రులు తప్పుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. 8 రోజుల క్రితం దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనలో 8 మంది కార్మ�