రాష్ట్రంలోని ఏ ఊరిలోనైనా 100 శాతం రైతు రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానని, రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసి�
సమైక్య రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాలనలో నాటి ఉమ్మడి నల్లగొండ జిల్లా కరువు ఖిల్లాగా ముద్రపడింది. అన్ని అవకాశాలు ఉన్నా పాలకుల నిర్లక్ష్యంతో సాగునీరు లేక పంటలు పండక, భూములు పడావు పడి వలసల జిల్ల
మండలకేంద్రమైన ఝరాసంగానికి వెళ్లే ప్రధాన రోడ్డును విస్తరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని జహీరాబాద్ ఎమ్మె ల్యే కొనింటి మాణిక్రావు కోరారు. శనివారం హైదర
Telangana | ఇకపై సినిమా విడుదలకు ముందు ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. టికెట్ల రేటు పెంపునకు కూడా అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
Harish Rao | గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ప్రభుత్వం, మంత్రులు ఇప్పటికీ సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు ఆర్భాట ప్రకటనలు బోగస్ అని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు మొదలై నెలరోజులు దాటినా నేటికీ
‘రైతుల కష్టాలు చూస్తుంటే బాధనిపిస్తుంది. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోకి రైతులు ధాన్యం తెచ్చి పోస్తున్నారు. నేటికీ కొనుగోళ్లు సరిగ్గా జరుగుతలేవు. జరిగిన వాటికి డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో పడ్తలే
Gadari Kishore Kumar | రామన్నపేటలో అంబుజా ఫ్యాక్టరీ వద్దని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తెలిపారు. సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం వద్దని తాము ప్రజాభిప్రాయ సేకరణలో చెప్పడాన�
Jagadish Reddy | మంత్రి కోమటిరెడ్డి బూతులకు త్వరలోనే సమాధానం చెబుతామని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళన, కేటీఆర్పై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగదీశ్రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
‘ట్రిపుల్ ఆర్ బాధితులు, రైతులు అధైర్య పడొద్దు.. బీఆర్ఎస్ అండగా ఉంటది..ప్రభుత్వం దిగిరాకుంటే పార్టీ తరఫున పోరాడుతం’ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. ట్రిపుల్ ఆర్ బాధితులు, రైతులు హరీశ్రా�
Harish Rao | ఉత్తర దిక్కు ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రియాంకా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార�
పొద్దున లేస్తే గత బీఆర్ఎస్ సర్కార్పై ఒంటి కాలుతో లేచే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తమ మధ్య ఆధిపత్య పోరులో సర్కారు సొమ్మును దుబారా చేస్తున్నారా? అంటే అందుకు వాళ్లు చేస్తున్న టూర్లే నిదర్శనంగా నిలుస్త�
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి పనులను వారం రోజుల్లో ప్రారంభించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం మొయినాబాద్లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.