మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. దివంగత నేత పాల్వాయి గోవర్ధన్రెడ్డి కూతురు, గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతిరెడ్డి బీఆర్ఎస్�
విపక్షాల కుట్రలను తిప్పికొట్టి మ్యానిఫెస్టోలో ఇచ్చిన 16 హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ మరో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనున్నది.
తెలంగాణ బిడ్డ సీఎం కేసీఆర్ను ఓడిచేందుకు కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీలో చేతులు కలిపాయని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. మునుగోడు ఎమ్మెల్యే రాజ్గోపాల్ రాజీనామాతో ఆ రెండు పార్టీల చీకటి ఒప్పందం బట్టబయలైందన�
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని మునుగోడు వేదికగా మరోసారి స్పష్టమవుతున్నది. 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపా�
అధికారంలోకి వస్తాం.. రాష్ట్రంలో మేమే ప్రత్నామ్నాయం’ అంటూ బీరాలు పలికిన బీజేపీ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. అసంతృప్తిని వెళ్లగక్కుతూ బీజేపీలోని ఒక్కో నేత అజ్ఞాతంలోకి జారుకుంటున్నారు.
ఉత్తరాది వేరు. దక్షిణాది వేరు. అక్కడ వర్కవుట్ అయింది కాబట్టి ఇక్కడా అవుతుందనుకుంటే పప్పులో కాలేసినట్టే. వచ్చే ఎన్నికలలో బీజేపీకే అధికారం అని ఎవరైనా చెబితే అసలు నమ్మకండి. అలా అన్నారంటే మీ చెవిలో పెద్ద కమ�
బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరికొందరు నేతలు ఇంటికి వెళ్లిపోవడం ఖాయమైనట్టు సమాచారం. తగిన సమయం చూసుకొని బండి సంజయ్కి ఝలక్ ఇవ్వాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. శనివారం �
కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి బీజేపీకి వెళ్లిన నేతలను కాంగ్రెస్లోకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, తమకు అలాంటి ఆలోచనే లేదని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఈటల రా
బీజేపీని నిలువరించే విషయంలో బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీల భావజాలం, ఎజెండా ఒక్కటేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. తెలంగాణలో బీజేపీని అడ్డుకోవడం మునుగోడుతో మొదలైందని చెప్ప�
సీపీఐ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఈనెల 27న మండలంలోని తుంగపహాడ్లో పార్టీ జెండాను ఆవిష్కరించడానికి వచ్చిన సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంపై బీజేపీ నాయకులు దాడి చేశారు.
సోమవారం ఆయన మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్రెడ్డి మునుగోడులోని గొల్ల కురుమల నోటికాడి ముద్దను లాగేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.