రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీని తెలంగాణ నుంచి తరిమికొట్టాలని మం త్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మునుగోడులో ఆ పార్టీని ఓడించి గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకున్నది. టీఆర్ఎస్ క్యాంపెయిన్ జో రు పెంచింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతోపాటు కార్యకర్తలు ఊరూరు పర్యటిస్తున్నారు.
దేశంలో కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీని మునుగోడు ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఆదివారం నిర్వహి
Minister Jagdish Reddy | కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వార్థానికే మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చిందని విద్యుత్ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్టుల ఒప్పందం మేరకే ఆయన తన పదవికి రాజీనామా
ఎక్కడైనా ఉప ఎన్నిక వస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల, శాసనసభ్యుడు మరణిస్తే, రెండు సభలకు ఎన్నికైన సమయంలో ఒక సభకు రాజీనామా చేయడంతో వస్తుంది. కానీ.. మునుగోడులో అందుకు భిన్నంగా జరిగిందని.. కాంట్రాక్టుల కోసం అమ�
మహామహులను కన్న భారతదేశం కీర్తి ఘనమైనది. కానీ, నేటి పాలకుల పుణ్యమాని ఘన కీర్తి గడించిన మన భారతదేశం ఇప్పుడు ప్రమాదపుటంచుల్లో చిక్కుకున్నది. విద్వేషపు మంటల్లో కొట్టుమిట్టాడుతున్నది. అభివృద్ధి అనే నినాదం ప�
రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. గతంలో ఏ ఉప ఎన్నికకైనా సహేతుక కారణాలుండేవి. సాధారణంగా ప్రజాప్రతినిధి చనిపోతేనో, రాజీనామా చేస్తేనో ఉపఎన్నిక అవసరం ఏర్పడేది. కానీ ఇప్పటి
ఫ్లెక్సీలతో స్వాగతం పలికినవారికీ మళ్లీ బీజేపీ కండువాలు పార్టీలో కొత్తగా చేరినట్టు కలరింగ్ ఒక్కొక్కరికి లక్ష నుంచి 20 లక్షలు! బీజేపీలో చేరితేనే పాత బాకీలు తీరుస్తానని కార్యకర్తలపై ఒత్తిడి కోమటిరెడ్డి �
మునుగోడు సభను అడ్డుకొంటాం ఆ పార్టీ నిర్వాకం వల్లే బలిదానాలు నాయకత్వం క్షమాపణ చెప్పాలి తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల ఐక్యవేదికల నేతలు రాజగోపాల్రెడ్డికి లేఖ హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): మునుగోడ�
మునుగోడులో జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటుతామని గులాబీ శ్రేణులు సమరోత్సాహంతో చెప్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో గెలిచినట్టే మునుగోడులోనూ గెలిచితీరుతామని ధీమా