అహ్మదాబాద్, సెప్టెంబర్ 9: పశ్చిమబెంగాల్లోని కోల్కత్తా పోర్టుకు సమీపంలో 39.5 కిలోల హెరాయిన్ లభ్యమైంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ. 197.8 కోట్లు ఉంటుందని అంచనా. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఏటీ
కోల్కతా: విద్యార్థులను కిడ్నాప్ చేసిన కొందరు వ్యక్తులు, కదులుతున్న కారులో హత్య చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అటాను డే, అభిషేక్ న�
కోల్కతా: బెంగాల్ ప్రజలు దుర్గాపూజను ఘనంగా నిర్వహించే విషయం తెలిసిందే. అయితే ఆ దుర్గాపూజకు యునెస్కో గుర్తింపు ఇచ్చింది. ఇటీవల సాంస్కృతిక వారసత్వ గుర్తింపును ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇవా
న్యూఢిల్లీ: ఇండిగో విమానంలో తప్పుగా పొగ హెచ్చరిక వచ్చింది. దీంతో పైలట్లు ‘మే డే’ సందేశాన్ని పంపారు. అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) ఫైర్ బ్రిగేడ్ను అలెర్ట్ చేసింది. ఆ విమానం సురక్షితంగా
హైదరాబాద్సహా దేశంలోని 7 నగరాల్లో లీజులు రెట్టింపు న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఆఫీస్ స్పేస్కు డిమాండ్ భారీగా పెరిగింది. నిరుడుతో పోల్చితే గత నెల కార్యాలయ స్థలాల లీజులు రెట్టింపునకుపైగా పెరిగాయి. హైదరాబాద్�
Victoria Memorial | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని చారిత్రక విక్టోరియా మెమోరియల్ హాల్ వద్ద డ్రోన్ కలకలం సృష్టించింది. విక్టోరియా హాల్ వద్ద డ్రోన్ ఎగరడాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది
కోల్కతా: బాలికతో సహా నలుగురు కుటుంబ సభ్యులను భార్యాభర్తలు హత్య చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా సమీపంలో ఈ దారుణం జరిగింది. దేబ్రాజ్ ఘోష్, అతడి సోదరుడు దేబాసిస్ ఘోష్ కలిసి హౌరాలోని పూర్వీకులకు చె�
కొత్త జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్ 5జీ సేవల్ని ప్రారంభించేందుకు ప్రధాన టెలికం కంపెనీలు సంసిద్ధమవుతున్నాయి. కేవలం వాయిస్ కాల్స్ను మాత్రమే అందించే ఫస్ట్ జనరేషన్ మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించనప
కోల్కతా: ఒక సీఐఎస్ఎఫ్ జవాన్ తన సహోద్యోగులపై గన్తో కాల్పుడు జరిపాడు. దీంతో ఒకరు మరణించగా, మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. అక్కడి ఇండియన్ మ్యూజియం భద
కేంద్రాన్ని ప్రశ్నించిన లోక్సభాపక్ష నేత నామా హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఖాదీ అభ్యున్నతికి కేంద్రం తీసుకొన్న చర్యలు ఏమిటని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు ప్రశ్నించార
టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంకు సంబంధించి కోల్కతాలో ఈడీ దాడులు సాగుతున్న నేపధ్యంలో బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.