స్వలింగ సంపర్కం అంటే ఇంతకుముందు నేరంగా చూసేవారు. కానీ, ఇప్పుడు వారి మనసులనూ పెద్దలు అర్థంచేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్లో ఇద్దరు గేలు కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షంలో వివాహం చేసుకొని ఒక�
కాలినడకన కోల్కతా నుంచి 2500 కిలోమీటర్ల దూరంలోని లడఖ్కు చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. టీ విక్రయించి పొట్టపోసుకునే మిలన్ మాఝీ కేవలం 82 రోజుల్లోనే ఈ సాహస యాత్రను పూర్తిచేశాడు.
Singer KK | ప్రముఖ సంగీత గాయకుడు కేకేగా ప్రఖ్యాతిగాంచిన కృష్ణకుమార్ కున్నత్ బుధవారం రాత్రి హఠాన్మరణం చెందారు. ఈ వార్త యావత్ సినీ సంగీతాభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక కేకే లేడన్న వార్తను ఆయన అభిమా�
కోల్కతా : సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ సింగర్ కేకే పేరొందిన కృష్ణకుమార్ కున్నత్ (53) హఠాన్మరణం చెందారు. కోల్కతాలో బుధవారం రాత్రి సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత హోటల్కు చేరుకున్న తర
కోల్కతా, మే 31: ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ అలియాస్ కేకే (53) మంగళవారం కన్నుమూశారు. కోల్కతాలో ఓ సంగీత విభావరిలో గంటపాటు ఆయన గానం చేశారు. అనంతరం అస్వస్థతకు గురైన ఆయన్ని దవాఖానకు తరలిస్తుండగ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో మారో మోడల్ ఆత్మహత్య చేసుకుంది. దీంతో రెండు వారాల్లో మరణించిన మోడల్స్ సంఖ్య నాలుగుకు చేరింది. మోడల్, మేకప్ ఆర్టిస్ అయిన 18 ఏళ్ల సరస్వతి దాస్ ఆదివారం కస్బా ప్�
Agartala | భారత్, బంగ్లాదేశ్ మధ్య బస్సు సర్వీసులు (Bus service) త్వరలో పునరుద్ధరించనున్నారు. త్రిపురలోని అగర్తల నుంచి ఢాకా మీదుగా కోలకతాకు బస్సు సర్వీసు వచ్చే నెల 10న మళ్లీ ప్రారంభంకానున్నాయి. క
కోల్కతా: కోల్కతాలో మరో మోడల్ మృతిచెందింది. పటౌలీ ప్రాంతంలో ఉన్న ఇంట్లో ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నది. ఆత్మహత్య చేసుకున్న ఆ మోడల్ను మంజుషా నియోగిగా గుర్తించారు. గడిచిన మూడు రోజుల్�
Passenger train | భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండేండ్ల తర్వాత ప్యాసింజర్ రైళ్లు (Passenger train) మళ్లీ కూతపెట్టనున్నాయి. కరోనాతో నిలిచిన రైలు సర్వీసులు ఈ నెలాఖరులో పునఃప్రారంభంకానున్నాయి. మే 29న ఇరు దేశాల రైల్వే మంత్రులు ప్యా�
బొగ్గు కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ నేతను ఢిల్లీలో కాకుండా కోల్కతాలో ఎందుకు ప్రశ్నించకూడదని సర్వోన్నత న్యాయస్ధానం గురువారం ఈడీని నిలదీసింది.
కోల్కతా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పశ్చిమ బెంగాల్ పర్యటన సందర్భంగా కోల్కతాలో ఆయనకు స్వాగతం పలికే బైక్ ర్యాలీని లీడ్ చేయాల్సిన బీజేపీ కార్యకర్త అనుమానాస్పదంగా మరణించాడు. కోల్కతాలోని చిత్పూర్-కా�
218 పరుగుల లక్ష్య ఛేదనలో 16 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా 178/4తో నిలిచింది! అప్పటికే అర్ధశతకం పూర్తి చేసుకున్న శ్రేయస్ అయ్యర్తో పాటు, వెంకటేశ్ అయ్యర్ క్రీజులో ఉన్నారు! 4 ఓవర్లలో 40 పరుగులు చేస్తే నైట్ రైడర్స్