Petrol | దేశంలో పెట్రో మంట ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్యుడిపై చమురు కంపెనీలు ధరాభారం మోపుతూ వస్తున్నాయి. మార్చి 22 నుంచి కొనసాగుతున్న
ఐపీఎల్ 15వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అదిరిపోయే బోణీ కొట్టింది. పంజాబ్తో గత మ్యాచ్లో ఓటమి ఎదుర్కొన్న ఆర్సీబీ కోల్కతాకు కళ్లెం వేసింది. హసరంగ డిసిల్వా స్పిన్ మాయాజాలంతో కోల్కతా
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మధ్య యుద్ధం నడుస్తున్నది. నిరుటి ఓ ఆడియో టేప్ లీకు వ్యవహారంలో బెంగాల్ పోలీసులు సోమవారం ఈడీలోని ముగ్గురు సీనియర్ అధికారులకు సమన్లు పంపి�
ఒక గోడౌన్లో అంటుకున్న మంట ఉగ్రరూపం దాల్చింది. 12 గంటలుగా అగ్నిమాపక సిబ్బంది పోరాడుతున్నా ఈ మంటలు ఆరలేదు. ఈ ఘటన కోల్కతాలోని మెహర్ అలీ లేన్లో జరిగింది. టాంగ్రా ఏరియాలోని ఒక గోడౌన్లో మంటలు అంటుకున్నాయి. ఈ
బీజేపీ దోపిడీ దొంగల పార్టీ అని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. దేశంలో ప్రస్తుతం ప్రత్యామ్నాయ శక్తుల అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
పశ్చిమ బెంగాల్లో దారుణం వెలుగుచూసింది. కట్టుకున్న భార్యపై భర్తతో పాటు అతడి స్నేహితులు ఇద్దరు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం కలకలం రేపింది. చికిత్స కోసం బిహార్లోని నెవాడ నుంచి కోల్క
‘కచ్చా బాదాం’ పాటతో నెట్టింట రాత్రికి రాత్రి సెన్సేషన్గా మారిన భుబన్ బాద్యకార్ ప్రమాదం జరిగింది. కొత్తగా కొన్న వాహనాన్ని గోడకు ఢీకొట్టడంతో ఆయన ముఖానికి స్వల్ప గాయాలయ్యాయి. బెంగాల్లోని బీర్భూమ్ జ
కోల్కతా : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని 7 ట్యాంక్స్ లేన్లో యాంటీ ఎఫ్ఐసీఎస్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో జార్ఖండ్కు చెందిన డ్రగ్ డీలర్ నుంచి భారీగా డ్రగ్స్ను స్వాధీనం చే�
ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో అహ్మదాబాద్ డిఫెండర్స్ సెమీస్కు అర్హత సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్లో అహ్మదాబాద్ 3-2 (7-15, 15-10, 15-13, 15-14, 10-15)తో కోల్కతా థండర్ బోల్ట్స్పై నెగ్గి పాయింట్ల పట్టికలో