Biryani | తృణమూల్ కాంగ్రెస్ లీడర్, కుచ్బెహార్ మున్సిపాలిటీ చైర్మన్ రవీంద్రనాథ్ ఘోష్ తీసుకున్న నిర్ణయం వివాదంగా మారింది. బిర్యానీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల వల్ల పురుషుల్లో శృంగార కోరికలు తగ్గుతున్నాయ�
పశ్చిమబెంగాల్ని కోల్కతా నగరంలో రామప్ప ఆలయం నిర్మితమైంది. ఇదేంటి రామప్ప తెలంగాణలో ఉన్నది కదా అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. రామప్పకు డూప్లికేట్ను దీపక్ గోష్ అనే ఆర్టిస్ట్ తన టీమ్సభ్యులతో క�
Dussehra 2022 | వేర్వేరు రూపాల్లో కొలువైన అమ్మవారి పేర్లతోనే కొన్ని నగరాలు వెలిశాయి. మన దేశ ఆర్థిక రాజధాని ముంబై కూడా అమ్మవారి పేరు మీదనే వెలిసింది. ముంబై ఒక్కటే కాదు.. ఇలా చాలా నగరాలు అమ్మవారి పేర్లత�
జాతిపిత మహాత్మాగాంధీని అఖిల భారత హిందూ మహాసభ అసురుడిగా చిత్రీకరించింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్మీడియాలో వైరల్ కావడంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
Minister KTR | మహిషాసురుడిగా మహాత్ముడిని చిత్రీకరించడంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కోల్కతాలో హిందూ మహాసభ నిర్వహించిన దుర్గాపూజలో మహిషాసురుడిని మహాత్మా
West Bengal | ఓ 28 ఏండ్ల యువకుడు ఈజీగా డబ్బును సంపాదించేందుకు మహిళలను టార్గెట్ చేశాడు. మహిళలను పెళ్లి చేసుకొని, వారితో కొద్ది రోజులు కాపురం చేసి నమ్మించేవాడు. ఆ తర్వాత విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ
ఎట్టకేలకు దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. వచ్చే నెల 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంఎస్)లో ఈ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ‘దేశీయ డిజిటల్ రంగంలో కొత్త శకం ఆరంభం కాబోతున్�
అహ్మదాబాద్, సెప్టెంబర్ 9: పశ్చిమబెంగాల్లోని కోల్కత్తా పోర్టుకు సమీపంలో 39.5 కిలోల హెరాయిన్ లభ్యమైంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ. 197.8 కోట్లు ఉంటుందని అంచనా. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఏటీ
కోల్కతా: విద్యార్థులను కిడ్నాప్ చేసిన కొందరు వ్యక్తులు, కదులుతున్న కారులో హత్య చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అటాను డే, అభిషేక్ న�
కోల్కతా: బెంగాల్ ప్రజలు దుర్గాపూజను ఘనంగా నిర్వహించే విషయం తెలిసిందే. అయితే ఆ దుర్గాపూజకు యునెస్కో గుర్తింపు ఇచ్చింది. ఇటీవల సాంస్కృతిక వారసత్వ గుర్తింపును ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇవా