KKR vs GT Live updates | ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ కోల్కతా నైట్ రైడర్స్ (KKR), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ జరుగుతున్నది. ఈ సీజన్లో ఇది 39వ మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ కెప
పశ్చిమ బెంగాల్లో (West Bengal) పిడుగులు (Lightning) బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని ఐదు జిల్లాలో గురువారం ఉరుములు, మెరుపులతో (Thunderstorms) కూడిన సాధారణ వర్షపాతం నమోదయింది. అయితే వర్షంతోపాటు పిడుగులు పడటంతో 14 మంది మృతిచెందా�
ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీకి (ICC One Day World Cup) భారత్ (Bharath) ఆతిథ్యమివ్వనుంది. అక్టోబర్ 5న టోర్నీ ఆరంభమవుతుంది. ఫైనల్ సహా మొత్తం 46 మ్యాచ్లను 12 వేదికల్లో నిర్వహించనున్నారు.
Mamata Banerjee | కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నది. ఆయా రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన నిధులను విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఈ నేపథ్
Mamata Banerjee | కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి మరోసారి నిరసన గళం వినిపించబోతున్నారు. కేంద్ర సర్కారు నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఈ నెల 29, 30 తేదీల్లో నిరసన వ్యక్తం చేయన
Urinates On Woman | ఇటీవల విమానాల్లో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన రెండు వేర్వేరు ఘటనలను మరువకముందే తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. అయితే ఈసారి విమానంలో కాకుండా రైల్లో అలాంటి ఘటన జరిగింది.
ప్రస్తుతం పెరుగుతున్న రీతిలోనే సముద్ర మట్టాలు పెరిగితే 2100 నాటికి చెన్నై, కోల్కతా నగరాలు నీట మునుగుతాయని అమెరికాకు చెందిన జాతీయ వాతావరణ పరిశోధన కేంద్రం అధ్యయనంలో తేలింది.
SpiceJet Flight | స్పైస్జెట్కు చెందిన బోయింగ్ 737 విమానం కోల్కతా నుంచి బ్యాంకాక్కు బయలుదేరింది. అయితే ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అయిన సమయంలో ఆ విమానం ఎడమ ఇంజిన్లోని బ్లేడ్లు విరిగాయి. పైలట్లు వెంటనే దీనిని గ్రహి
ఒడిశాలోని (Odisha) జాజ్పూర్ (Jajpur) జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఛండీఖోల్ నెయూల్పూర్ వద్ద 16వ నంబర్ జాతీయ (NH-16) రహదారిపై ఆగి ఉన్న లారీని మినీ ట్రక్కు ఢీకొట్టింది.
కోల్కత్తా కేంద్రంగా నకిలీ బ్యాంకు గ్యారెంటీలను సృష్టిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు నగర సీసీఎస్ పోలీసులు. ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 60 నకిలీ బ్యాంకు గ్యారెంటీ పత్రాలు,
ఇప్పటికే ఎడాపెడా ప్రభుత్వ ఆస్తుల్ని విక్రయించి ప్రైవేటుపరం చేసిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరిన్ని ఆస్తుల్ని అమ్మకానికి పెడుతున్నట్టు సమాచారం. కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెడుతున్�
Burmese pythons | పశ్చిమబెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లా ఫుల్బరిలోని తీస్తా బ్యారేజ్ యార్డ్ కార్యాలయంలో రెండు భారీ కొండచిలువలు దర్శనమిచ్చాయి. తీస్తా బ్యారేజ్ కోసం