ఓ దొంగ ఏకంగా కొరియర్ బాయ్గా వచ్చి, ఓ మహిళ మెడపై కత్తిపెట్టి బెదిరించి చోరీకి యత్నించిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.
జయశంకర్ భూపాలపల్లి : జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్య తో గొడవపడి భర్త దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో భార్య రాజ్యలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. జమ్మికుంట మండల�
Kondapur | కొండాపూర్లో (Kondapur) ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యంమత్తులో స్నేహితుడిని నరికి చంపాడో వ్యక్తి. కొండాపూర్కు చెందిన మహేశ్వరరావు కొబ్బరిబొండాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
కిండర్గార్టెన్| గ్వాంగ్జీలో రీజియన్లో ఉన్న ఓ కిండర్గార్టెన్పై దుండగుడు దాడిచేసి ఇద్దరు చిన్నారులను పొట్టనపెట్టుకున్నాడు. మరో 16 మందిని తీవ్రంగా గాయపరిచాడని ప్రభుత్వ అధికార వార్త సంస్థ గ్జిన్హువా
ఆదాశర్మ..సోషల్ మీడియాలో ఈ భామ పెట్టే పోస్టులకు ఓ రేంజ్ లో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి. లాక్డౌన్ టైంలో డిఫరెంట్ వర్కవుట్స్ చేస్తూ వీడియోలు, ఫొటోలు పెట్టింది.