భారత్, జింబాబ్వే తొలి వన్డే నేడు మధ్యాహ్నం 12.45 సోనీ స్పోర్ట్స్లో హరారే: భారత్ మరో పోరుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా గురువారం జింబాబ్వేతో టీమ్ఇండియా తలపడనుంది. ఇంగ్లండ్, వెస్టిండ
భారత్-జింబాబ్వే జట్ల మధ్య మరికొన్ని రోజుల్లో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టుకు సారధ్యం వహించనున్నాడు. సిరీస్లో ఫేవరెట్గా బరిలో దిగుతున్న భారత్ను తామ�
భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరూ టీమిండియాలోకి పునరాగమనం చేస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ నుంచి తను అందుబాటులో ఉంటానని విరాట్ కోహ్లీ ఇదివరకే చెప్పినట్లు బీసీస�
టీమిండియాలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ స్థానంపై ఎవరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. గాయం కారణంగా జట్టుకు దూరమైన అతను.. ఇటీవల కరోనా సోకడంతో మరికొంత కాలం ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో న్యూజిల్యాండ్ మాజీ దిగ్గజం స్క
జింబాబ్వేలో టీమ్ఇండియా పర్యటన 15 మందితో జట్టు ప్రకటన న్యూఢిల్లీ: గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో లోకేశ్ రాహుల్ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. వచ్చే నెలలో జింబాబ్వేతో జరుగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్
టీమిండియా యువ వికెట్ కీపర్, ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న సంజూ శాంసన్కు ఊహించని అవకాశం వచ్చింది. టీమిండియా టీ20 జట్టులో అతడిని పెద్దగా పట్టించుకోని సెలక్టర్లు.. తాజాగా వెస్�
గాయంతో సుమారు రెండు నెలలుగా ఆటకు దూరమైన టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ వెస్టిండీస్ పర్యటన నుంచి కూడా తప్పుకున్నాడు. ఇటీవలే కరోనా బారిన పడిన రాహుల్.. ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చినా వెస్టిండీస్కు వెళ�
భారత స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. తాజా పరీక్షల్లో అతడికి కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో విండీస్తో జరుగనున్న టీ20 సిరీస్లో రాహుల్ ఆడటం అనుమానంగా మారింది.
KL Rahul | భారత్ – వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఈ నెల 22 నుంచి ప్రారంభంకానుంది. ఆ తర్వాత 29 నుంచి ఐదు మ్యాచ్ల టీ-20 సిరీస్ జరుగనున్నది. వన్డే సిరీస్లో పలువురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. అదే సమయ�
భారత క్రికెట్లో విరాట్ కోహ్లీ ఏ నిమిషాన సారథ్య బాధ్యతలు వదిలిపెట్టాడో గానీ సిరీస్కు ఒక సారథి మారుతున్నాడు. ఐపీఎల్ ముగిశాక దక్షిణాఫ్రికాతో సిరీస్కు రిషభ్ పంత్, ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ టెస్టుకు బుమ
ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా కరేబియన్ దీవులకు వెళ్లనుంది. అక్కడ వెస్టిండీస్ తో జులై 22 నుంచి ఆగస్టు 7 వరకు మూడు వన్డేలతో పాటు ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కూడా ఆడాల్సి ఉంది. విండీస్ తో వన్డే సి�