గాయంతో సుమారు రెండు నెలలుగా ఆటకు దూరమైన టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ వెస్టిండీస్ పర్యటన నుంచి కూడా తప్పుకున్నాడు. ఇటీవలే కరోనా బారిన పడిన రాహుల్.. ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చినా వెస్టిండీస్కు వెళ�
భారత స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. తాజా పరీక్షల్లో అతడికి కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో విండీస్తో జరుగనున్న టీ20 సిరీస్లో రాహుల్ ఆడటం అనుమానంగా మారింది.
KL Rahul | భారత్ – వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఈ నెల 22 నుంచి ప్రారంభంకానుంది. ఆ తర్వాత 29 నుంచి ఐదు మ్యాచ్ల టీ-20 సిరీస్ జరుగనున్నది. వన్డే సిరీస్లో పలువురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. అదే సమయ�
భారత క్రికెట్లో విరాట్ కోహ్లీ ఏ నిమిషాన సారథ్య బాధ్యతలు వదిలిపెట్టాడో గానీ సిరీస్కు ఒక సారథి మారుతున్నాడు. ఐపీఎల్ ముగిశాక దక్షిణాఫ్రికాతో సిరీస్కు రిషభ్ పంత్, ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ టెస్టుకు బుమ
ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా కరేబియన్ దీవులకు వెళ్లనుంది. అక్కడ వెస్టిండీస్ తో జులై 22 నుంచి ఆగస్టు 7 వరకు మూడు వన్డేలతో పాటు ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కూడా ఆడాల్సి ఉంది. విండీస్ తో వన్డే సి�
ముంబై: ప్రేమపక్షులు కేఎల్ రాహుల్, అతియా శెట్టి మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. గత కొన్నేండ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ యువ జంట..మరో మూడు నెలల వ్యవధిలో ఒకటి కాబోతున్నట్లు తెలిసింది. ఇందుకు ఇరు �
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ త్వరలోనే ఒక ఇంటివాడు అవనున్నాడు. ఈ మేరకు వస్తున్న వార్తలు క్రీడాభిమానుల్లో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయ అతియా శెట్టితో కొంతకాలంగా రాహ�
మునిచ్: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఇటీవల సర్జరీ చేయించుకున్నాడు. అయితే ఆ సర్జరీ విజయవంతమైందని, దాని నుంచి కోలుకుంటున్నట్లు అతను తెలిపాడు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్కు గాయ
ప్రస్తుతం భారత జట్టులో యువ ఆటగాళ్లకు కొదవలేదు. తమకు దక్కిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ముగిసిన సౌతాఫ్రికా సిరీస్లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. మరో ఓపెనర
KL Rahul | భారత స్టార్ ఓపెన్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. దీంతో దక్షిణాఫ్రికాతో జరుగనున్న టీ20 సిరీస్, ఐర్లాండ్తో జరిగే టీ20 సిరీస్తో పాటు ఇంగ్లాండ్ పర్యటన నుంచి దూరం కావాల్సి వచ్చి
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దూరమయ్యారు. ఎడమ వైపు గ్రోయిన్ (గజ్జలు) గాయం కారణంగా కేఎల్ రాహుల్.. ఈ సిరీస్కు దూరమయ్యాడు. ఈ టీ20 సిరీస్లో విరాట్ కోహ్ల�
సఫారీలతో ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు సిద్దం అవుతోంది. కోహ్లీ, రోహిత్, బుమ్రా, జడేజా వంటి సీనియర్లకు ఈ సిరీస్లో విశ్రాంతినిచ్చారు. అయినా సరే భారత జట్టు ప్రమాదకరమైనదేనని సౌతాఫ్రికా సారధి టెంబా బవుమా అన