జింబాబ్వేలో టీమ్ఇండియా పర్యటన 15 మందితో జట్టు ప్రకటన న్యూఢిల్లీ: గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో లోకేశ్ రాహుల్ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. వచ్చే నెలలో జింబాబ్వేతో జరుగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్
టీమిండియా యువ వికెట్ కీపర్, ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న సంజూ శాంసన్కు ఊహించని అవకాశం వచ్చింది. టీమిండియా టీ20 జట్టులో అతడిని పెద్దగా పట్టించుకోని సెలక్టర్లు.. తాజాగా వెస్�
గాయంతో సుమారు రెండు నెలలుగా ఆటకు దూరమైన టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ వెస్టిండీస్ పర్యటన నుంచి కూడా తప్పుకున్నాడు. ఇటీవలే కరోనా బారిన పడిన రాహుల్.. ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చినా వెస్టిండీస్కు వెళ�
భారత స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. తాజా పరీక్షల్లో అతడికి కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో విండీస్తో జరుగనున్న టీ20 సిరీస్లో రాహుల్ ఆడటం అనుమానంగా మారింది.
KL Rahul | భారత్ – వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఈ నెల 22 నుంచి ప్రారంభంకానుంది. ఆ తర్వాత 29 నుంచి ఐదు మ్యాచ్ల టీ-20 సిరీస్ జరుగనున్నది. వన్డే సిరీస్లో పలువురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. అదే సమయ�
భారత క్రికెట్లో విరాట్ కోహ్లీ ఏ నిమిషాన సారథ్య బాధ్యతలు వదిలిపెట్టాడో గానీ సిరీస్కు ఒక సారథి మారుతున్నాడు. ఐపీఎల్ ముగిశాక దక్షిణాఫ్రికాతో సిరీస్కు రిషభ్ పంత్, ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ టెస్టుకు బుమ
ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా కరేబియన్ దీవులకు వెళ్లనుంది. అక్కడ వెస్టిండీస్ తో జులై 22 నుంచి ఆగస్టు 7 వరకు మూడు వన్డేలతో పాటు ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కూడా ఆడాల్సి ఉంది. విండీస్ తో వన్డే సి�
ముంబై: ప్రేమపక్షులు కేఎల్ రాహుల్, అతియా శెట్టి మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. గత కొన్నేండ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ యువ జంట..మరో మూడు నెలల వ్యవధిలో ఒకటి కాబోతున్నట్లు తెలిసింది. ఇందుకు ఇరు �
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ త్వరలోనే ఒక ఇంటివాడు అవనున్నాడు. ఈ మేరకు వస్తున్న వార్తలు క్రీడాభిమానుల్లో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయ అతియా శెట్టితో కొంతకాలంగా రాహ�
మునిచ్: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఇటీవల సర్జరీ చేయించుకున్నాడు. అయితే ఆ సర్జరీ విజయవంతమైందని, దాని నుంచి కోలుకుంటున్నట్లు అతను తెలిపాడు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్కు గాయ
ప్రస్తుతం భారత జట్టులో యువ ఆటగాళ్లకు కొదవలేదు. తమకు దక్కిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ముగిసిన సౌతాఫ్రికా సిరీస్లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. మరో ఓపెనర