బీసీలపై కాంగ్రెస్, బీజేపీ కపట ప్రేమను చూపుతున్నాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఓబీసీ వర్గాల వెనుకబాటుపై చర్చ జరుగుతున్న తరుణంలో రాజకీయ లబ్ధికోసం డ్రామాలాడుతున్నాయని
ఏ నిరుద్యోగులైతే కాంగ్రెస్ను గద్దెనెక్కించారో, అదే నిరుద్యోగులు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని కసితో గద్దె దింపుతారని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్గౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు హ
కేటీఆర్పై తప్పుడు వార్తా కథనాలు ప్రసారం చేస్తూ, అసభ్యకర థంబ్నెయిల్స్తో వీడియోలు పెట్టిన మహాన్యూస్ చానల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన కేసులో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ
కులగణనలో తప్పులను సరిదిద్దాలని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం కోటా ఇవ్వాల్సిందేనని, లేదంటే బలహీనవర్గాల �
ప్రభుత్వం కులగణన సర్వే లో తప్పుడు లెక్కలు చూపిందని ఎంఐ ఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ఓవైసీ ఆక్షేపించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా సర్వే చేశామని చెప్పిన ప్రభుత్వం.. పూర్తినివేదికను సభలో ఎందుక�
KTR | కేవలం రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై (KTR)తప్పుడు కేసులు పెడుతున్నదని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె.కిశోర్ గౌడ్(Kishore Goud) ఆరోపించారు.
స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం.. బీఆర్ఎస్ విజయమని ఆ పార్టీ నేత, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నార�
కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయని బీజేపీ నేడు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదమని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్గౌడ�
BC Commission member | చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయాలని బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్ గౌడ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీఎస్టీలో చేనేత ఉత్పత్తులపై 5శాతం పన్ను విధించడా
కొత్త గురుకులాల ఏర్పాటుపై సర్వత్రా హర్షం సీఎం కేసీఆర్కు బీసీ సంఘం నేతల కృతజ్ఞతలు హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 డిగ్రీ కాలేజీలను మంజూరు చేయడం పట్ల సర్వత్రా
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు వెయ్యి గురుకుల పాఠశాలలను జూనియర్ �