తెలంగాణలో అధికారం కోసం జెండాలు, ఎజెండాలను పకనపెట్టి అధికార పీఠం కోసం ఎంతలా దిగజారవచ్చో కాంగ్రెస్, బీజేపీ నేడు నిరూపించాయని, కాంగ్రెస్ పదేపదే చెప్తున్న మార్పు అంటే బీజేపీతో జతకట్టడమేనా? అని బీఆర్ఎస్
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండగానే కాంగ్రెస్ ప్రభు త్వం ఐఏఎస్ అధికారులను బదిలీ చేయ డం ఏంటని అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చే
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బంగారు బాతుగా మారిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే నగదు పంపుతున్నారని, ప్ర�
Kishan Reddy | కొత్తగూడెంలో రెండు రోజుల పర్యటన జరిపిన కేంద్ర బొగ్గు గనుల శాక మంత్రి కిషన్రెడ్డి నైని కోల్ బ్లాక్లో జరిగిన అవినీతి, అక్రమాలపై ఏమీ తేల్చలేదు. కేవలం సింగరేణి అభివృద్ధి, ఆ సంస్థకు సంబంధించిన ఆర్థిక
సింగరేణి స్కామ్పై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి మౌనం దాల్చారు. నైని బ్లాక్ టెండర్ల ఉదంతం రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన నేపథ్యంలో శనివారం కొత్తగూడెంలో సింగరేణి ఉన్నతాధికారులతో సమీక్�
గత రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సింగరేణిలో ఆర్థిక విధ్వంసం జరుగుతున్నదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా�
KTR | బొగ్గు కుంభకోణం వ్యవహారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యస్పదంగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
‘గనుల శాఖ మంత్రి నువ్వే కదా..! సింగరేణి నైని కోల్బ్లాక్ టెండర్ల వ్యవహారంపై చర్చలకు రావాలని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ సవాల్ విసిరారు.
Kishan Reddy : సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం బంగారు బాతులా వాడుకుంటూ నాశనం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న �
హనుమంతుడిని చేయబోతే కోతి అయిందట! ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో పరిస్థితి ఇట్లనే తయారైంది. ‘నేను చేపట్టిన మెట్రో టేకోవర్ చూసి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ఆశ్చర్యపోయారు’ అని కొన్నిరో�
ఎన్నికల సమయం లో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త నాటకాలు వేస్తున్నదని కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి విమర్శించారు.