Hyderabad Metro |టికెట్లు, ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మెట్రో నిర్వహణకు వినియోగించాల్సి ఉంటుందని, అయితే రేవంత్రెడ్డి సర్కార్ ఈ మొత్తాన్ని రుణాలకు చెల్లిస్తామనడంతోనే ఈ ప్రాజెక్టుకు లోన్ ఆగిందని కేంద్ర మంత
బీజేపీ నేతలకంటే ఎక్కువగా, కేంద్రమంత్రులతో సంబంధం లేకుండానే ఎడాపెడా కేంద్రం పెద్దలను, ప్రధానమంత్రిని కలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం విచిత్రమైన ప్రతిపాదన చేశారు. మెట్రోరైల్ రుణ సందిగ్ధ
Yadadri | వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ సహా రాష్ట్రంలోని నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తుల�
రాష్ట్రంలో సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులతో పాటు పంప్ స్టోరేజీ ప్రాజెక్టులు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 3.0 పాలన ఈ ఏడాది జూన్తో రెండేండ్లు పూర్తి చేసుకుంటున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో, భారతీయ జనతా పార్టీలో భారీగా మార్పులు చేర్పులు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సమ్మక్క-సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. మే 10న హైదరాబ
Tejasvi Surya | పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటు తీరుపై విషం చిమ్మిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిచ్చిన విషయం తెలిసిందే.
Kishan Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వారానికోసారి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణ చరిత్రను వక్రీకరించి, వాస్తవాలు దాచిపెట్టి రాజ్యసభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. తెలంగ
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలగాణపై విషం చిమ్ముతూ రాజ్యసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని, ఆయన మాటలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయ కర్త ఒంటెద్దు
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి పొత్తుకు సాక్ష్యమని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. కాళ
రాజ్యసభ వేదికగా తెలంగాణ చారిత్రక సత్యాలను కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి వక్రీకరించారని, ఈ మాటలతో తెలంగాణపై ఆయనకున్న వివక్ష మరోసారి బయటపడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు.