Etamatam | ఎన్నికల ప్రచారం ముగిసేందుకు ఇంకా పట్టుమని వారం రోజులు కూడా లేదు. మరి ఇంకెప్పుడు ప్రచారానికి వెళ్తారని డబుల్ ఇంజిన్ పార్టీలో కిషన్రెడ్డి గురించి సీరియస్గా చర్చ జరుగుతున్నది. ‘అసలు ఆయనకు ప్రచారా�
అసలు క్యాడరే లేదు.. పార్టీలో ఉన్నోళ్లూ పట్టించుకోలేదు.. ఇక ఎందుకు పార్టీలో ఉండటం అని అస్త్రసన్యాసం చేశాడో బీజేపీ నేత. పార్టీకి గుడ్బై చెప్తున్నానని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి రాజీనామా ల�
‘తమ్మీ... కమలం పువ్వు రెక్కలు రాలినట్టు, రాలిపోతున్న వాళ్లంతా వెన్నుపోటు... అని నన్ను తిడుతుంటే నీకూ అలానే అనిపిస్తుందేమో. అది సహజమే. ఈ కిషన్ రెడ్డి పెద్ద గేమ్ప్లాన్తో ఉన్నాడు. అది ఎవరికీ తెలియదు...’
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి స్పందన గురివింద సామెతను గుర్తుకుతెస్తున్నదని అంటున్నారు. ఇంతకాలానికైనా తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పింది. �
ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానంలో అంతిమంగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో హైదరాబాద్లో విశ్వరూప మహాసభను భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఏర్పాటు చేయించటం చరిత్రలో చెరగని ఒకమైలు రాయి.
బండి సంజయ్ని సీఎం అభ్యర్థిగా ఖరారు చేయడం వల్లనే ఆయన్ని పార్టీ అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పించి కిషన్రెడ్డికి అప్పగించినట్టు ఆ పార్టీ జాతీయ నాయకులు మురళీధర్రావు ఇటీవల కొత్త విషయాన్ని బయటపెట్టారు.
Tula Uma | భారతీయ జనతాపార్టీకి తుల ఉమ రాజీనామా చేశారు. వేములవాడ అసెంబ్లీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో వెనక్కి తీసుకోవడంపై ఆమె మనస్థాపం చెందారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డికి తన ర�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ బీజేపీ టికెట్ తుల ఉమకు ఇచ్చి.. చెన్నమనేని వికాస్రావుకు బీ-ఫామ్ ఇవ్వడంపై కుర్మ యువ చైతన్య నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Chandramohan | సీనియర్ నటుడు చంద్రమోహన్ (Chandramohan) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం 9.45 గంటలకు హైదరాబాద్లోని అపోలో దవాఖానలో తుదిశ్వాస విడిచారు.
ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. హస్తం కమలం మింగిలయ్యాయి. బీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా ఈ దేశంలో బద్ధ శత్రువులమని చెప్పుకుంటున్న జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయి.
‘కిషన్ అన్నా నేను ఈ రోజు పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా.. నువ్వు రాష్ట్ర అధ్యక్షుడివి కదా.. నీ పేరు చెప్పి నేను చచ్చిపోతా.. నువ్వు నన్ను మోసం చేశావు.. నీ కార్యాలయానికి నన్ను ఎం దుకు పిలిచావు? నామినేషన్ వేసుకో
ఓడిపోతానన్న భయంతోనే కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఎన్నికలలో పోటీ చేయడం లేదని, అస్త్ర సన్యాసం తీసుకున్నాడని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.
బీజేపీలో ఎవరూ లేనట్టు జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తికి కిషన్రెడ్డి టికెట్ కేటాయించారని.. ఈ విషయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.