గద్వాల రైల్వే స్టేషన్ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గద్వాల రైల్వేస్టేషన్ పనులు పూర్తి చేసి శతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుందామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం ఆడుతున్నదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వెళ్తున్న బీజేపీ రాష
అమెరికా పర్యటనపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లకముందే ఆయన స్థాయికి తగ్గట్టుగా విదేశీ పర్యటన లేదని, అందుకే అనుమతులు ఇవ్వట్లేదన�
రాష్ట్రంలో భూభారతి చట్టం తో కాంగ్రెస్ సర్కార్ నవ్వుల పాలైందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. భూభారతి, 22ఏ నిషేధిత జాబితా పేరిట రాష్ట్రంలో భారీ భూదోపిడీ జరుగుతున్నదని ఆరోపించారు. పలువురు కాంగ
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్ర మరువలేనిదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్' వేదికగా స్పందిస్తూ.. పెద్ది అకాల మరణం ప
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ సభ రసాభాసగా మారింది. ప్రారంభోత్సవ సభకు హాజరైన కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు రఘునందన్రావు, చామల కిరణ్కుమార్రెడ్డి, రాజ్య�
కిషన్రెడ్డీ.. నీకు దమ్ముందా? ఉంటే బొగ్గుగనులన్నింటినీ సింగరేణికే కేటాయించి భరోసా యాత్ర చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బ
రాష్ట్రంలో 53లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా.. కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
ప్రతిరోజూ పది లక్షల మంది ఎక్కే రైలు. ఒక నగరంలో రవాణాకు ఊపిరి. ఒక రాష్ట్రం గర్వంగా చెప్పుకొనే ప్రాజెక్టు. కానీ ఇవాళ ఆ మెట్రో రైలు పట్టాలు రాజకీయ కుట్రలు, ఆరోపణల సుడిగుండంలో చిక్కుకుపోయాయి.
Hyderabad Metro |టికెట్లు, ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మెట్రో నిర్వహణకు వినియోగించాల్సి ఉంటుందని, అయితే రేవంత్రెడ్డి సర్కార్ ఈ మొత్తాన్ని రుణాలకు చెల్లిస్తామనడంతోనే ఈ ప్రాజెక్టుకు లోన్ ఆగిందని కేంద్ర మంత
బీజేపీ నేతలకంటే ఎక్కువగా, కేంద్రమంత్రులతో సంబంధం లేకుండానే ఎడాపెడా కేంద్రం పెద్దలను, ప్రధానమంత్రిని కలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం విచిత్రమైన ప్రతిపాదన చేశారు. మెట్రోరైల్ రుణ సందిగ్ధ
Yadadri | వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ సహా రాష్ట్రంలోని నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తుల�