కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్ హాస్పిటల్స్)..తాజాగా కర్ణాటకలో అడుగుపెట్టింది. తన తొలి దవాఖానను బెంగళూరులో ప్రారంభించింది. 450 పడకల విస్తీర్ణంతో నెలకొల్పిన తొలి మల్టీ-స్పెషాల్టీ �
ఆ యువకుడు తీవ్రమైన కొవిడ్ భారినపడ్డాడు. 80 శాతం ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. దాదాపు నాలుగు నెలలు ఐసీయూలోనే గడిపాడు. ఇది చాలదంటూ రెండుసార్లు గుండెపోటు. మొత్తంగా మృత్యువు నుంచి బయటపడ్డారు. ఇండియన్ ఫారెస్�
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళకు కొండాపూర్ కిమ్స్ దవాఖాన వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి కాపాడారు. మియాపూర్కు చెందిన 35 ఏళ్ల మహిళకు గొంతు వద్ద థైరాయిడ్ వాపు కారణంగా.. గుండెను, ఊపిరితిత్తులను, ప్రధా�
రోగులకు మెరుగైన ఫలితాలు అందించాలంటే వైద్యులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని కిమ్స్ దవాఖాన సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు సూచించారు. డెర్మటోసర్జరీపై ఆదివారం సికింద్రాబాద్ల
క్యాన్సర్ను మొదటి దశలో గుర్తిస్తే నివారించవచ్చని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని విపంచి ఆడిటోరియంలో కిమ్స్ దవాఖాన ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్
హైదరాబాద్లోని లాలాపేట ప్రాంతానికి చెందిన రక్షిత్ అనే రెండేండ్ల బాలుడు అరుదైన క్యాన్సర్ బారిన పడ్డాడు. 10 లక్షల మందిలో 8 మందికి సోకే న్యూరోబ్లాస్టోమా క్యాన్సర్తో బాధపడుతున్న ఆ బాలుడికి సికింద్రాబాద్�
KV Ramanachary | తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కేవీ రమణాచారికి బేగంపేటలోని కిమ్స్-సన్షైన్ దవఖానలో బుధవారం మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది.
హీరో అల్లు అర్జున్ (Allu Arjun) మరికాసేపట్లో సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కు వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు దవాఖానకు వెళ్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ పూర్తిగా కోలుకొని మళ్లీ మామూలు మనిషిలా బయటకు రావాలని మాజీ మంత్రి హరీశ్రావు ఆకాంక్షించారు. కిమ్స్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను హరీశ్రావు నేతృత్వంల
Dil Raju | ఇటీవల ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయాలైన శ్రీతేజ్ (Sreetej) కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే శ్రీతేజ్ను ప్రముఖ న
నాడు సినిమాలు సమాజ మార్పు కోసం తీస్తే, నేడు సమాజంతో పనిలేకుండా సంపాదనే లక్ష్యంగా తీస్తున్నారని ఎమ్మెల్యే, సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రగాయాలపాలై కిమ
జీహెచ్ఎంసీ ఉద్యోగులు, కార్మికుల కోసం మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.