మెరుగైన పరిశోధనలు, శిక్షణ కొనసాగించేందుకు గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సికింద్రాబాద్లోని క్రిష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)తో ఎంఓయూ కుదుర్చుకుంది. కిమ్స్తో
నల్లగొండకు చెందిన సామాజిక కార్యకర్త, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనూరాధ ఈ నెల 21న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్లోని బేగంపేట కిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమెకు రోజుకు రూ.1.50
cm kcr | ప్రముఖ పాత్రికేయులు గొవర్ధన సుందర వరదాచారి(92) కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వరదాచారి నాలుగు
Bhadrachalam KIMS | భద్రాచలంలోని కిమ్స్ ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని సిటీ స్కాన్ విభాగంలో విద్యుత్ షాక్తో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారి
మోకీలు, తుంటి మార్పిడిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సులభమైన రీతిలో శస్త్రచికిత్స చేయడంలో కీలకమైన రోబోటిక్ మెషినరీ అందుబాటులోకి వచ్చింది. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ఆదివారం కిమ్స్ దవాఖాన యాజమాన్య
కిమ్స్ వైద్యుల అరుదైన శస్త్రచికిత్స బేగంపేట, ఫిబ్రవరి 6: యుక్త వయస్సులో జన్యుపరమైన కారణాల వల్ల ఒక వృషణం కోల్పోయిన యువకుడికి కిమ్స్ దవాఖాన వైద్యులు అరుదైన శస్త్రచికిత్స ద్వారా కృత్రిమ వృషణాన్ని అమర్చా�
కిమ్స్ దవాఖానలో అరుదైన ఆపరేషన్ బేగంపేట్, జనవరి 27: రెండు క్యాన్సర్లు సోకిన ఓ వ్యక్తికి కిమ్స్ దవాఖానలో రొబోటిక్ సర్జరీ నిర్వహించారు. నగరంలో ఫార్మా రంగంలో పనిచేస్తున్న చక్రవర్తి (36) అనే వ్యక్తి ఎక్యూట్
బేగంపేట్ : వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొని ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి 2 గంటలకు రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ ప
మన్సూరాబాద్ : అవయవాల మార్పిడి కోసం రాచకొండ పోలీసులు గ్రీన్ చానెల్ను ఏర్పాటు చేసి ఇద్దరు వ్యక్తులకు ప్రాణం పోశారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు (గుండె, ఊపిరితిత్తులు) ఎల్బీనగర్లోని కామినేని ద�
Green Channel | ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రి నుంచి బేగంపేట కిమ్స్ వరకు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. కామినేనిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండె, ఊపిరితిత్తులను అంబులెన్స్లో తరలించార
బేగంపేట్ : దేశంలోనే గుండె, ఊపిరి తిత్తుల మార్పిడికి పేరుగాంచిన కిమ్స్ ఆసుపత్రిలో రెస్పిరేటరీ కేర్ ఫిజిషియన్లు ఉత్తర భారత దేశానికి చెందిన 12 ఏళ్ల బాలుడి ప్రాణాలు కాపాడారు. ఆ బాలుడు తీవ్రమైన కోవిడ్ ఇన్
మాదాపూర్, డిసెంబర్ 10: మాదాపూర్లోని కిమ్స్ దవాఖానలో ఏడేళ్ల బాలికకు అరుదైన శస్త్ర చికిత్స చేసి క్యాన్సర్ కణతిని తొలగించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన నాళానికి అత్యం�