రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఆసుపత్రుల నిర్వహణ సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ మరో ఆసుపత్రిని కొనుగోలు చేసింది. తాజాగా వైజాగ్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న క్యూఎన్ఆర్ఐ హాస్పిటల్ని హస్తగతం చే�
రక్తదానంపై యువకుల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని కిమ్స్ ఆసుపత్రి గ్రూప్ చైర్మన్, ఎండీ డాక్టర్ భాస్కర్రావు అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం నిర�
గుండె వైద్య చికిత్సలో సరికొత్త మార్పులు వస్తున్నాయి. గుండెకు సంబంధించిన నాలుగు కవాటాల్లో మూడింటిని మెకానికల్ వాల్వులతో మార్చే చికిత్సను విజయవంతంగా నిర్వహించారు కిమ్స్ వైద్యులు. ఈ చికిత్సకు గతంలో టి�
కిమ్స్ వైద్యశాలలో మూలుగ మూల కణం మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. డాక్టర్ నరేందర్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జాంబియా రాజధాని లుసాకాకు చెందిన 14 ఏండ్ల బాలుడు సికిల్సెల్ వ్యాధితో బాధపడుతున్న�
సాధారణంగా వైద్యులకు వారం లేదా నెలలో ఒక చాలెంజ్ కేసులు వంటివి వస్తుంటాయని, ఎన్ఐసీయూలో వైద్యులకు రోజుకు ఒక చాలెంజ్ ఉంటుందని బాహుబలి ఫేం దర్శకుడు, ఎస్ఎస్ రాజమౌళి అన్నారు.
క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న వారిలో 90 శాతం మంది ఊపిరితిత్తుల బాధితులే ఉంటున్నారని కిమ్స్ దవాఖాన పల్మనాలజిస్ట్ డాక్టర్ శుభాకర్ తెలిపారు. పురుషులే ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్న�
ప్రమాదవశాత్తు బుధవారం నిర్మాణంలో ఫ్లైఓవర్ స్లాబ్ కూలిపోయింది. తొమ్మిది మంది కూలీలకు స్వల్పంగా గాయాలయ్యాయి. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి ఆరోగ్యం �
ప్రాణాపాయస్థితిలో హైదరాబాద్కు వచ్చిన జాంబియా దేశానికి చెందిన నర్సుకు కిమ్స్ వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఆదివారం కిమ్స్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస�
ఐదేండ్ల బాలుడి గొంతులో స్నాక్స్ ఇరుక్కొని శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తగా.. కొండాపూర్లోని కిమ్స్ కడిల్స్ దవాఖాన వైద్యులు చికిత్స చేసి బాలుడిని ప్రాణాపాయం నుంచి తప్పించారు.