మాదాపూర్, డిసెంబర్ 10: మాదాపూర్లోని కిమ్స్ దవాఖానలో ఏడేళ్ల బాలికకు అరుదైన శస్త్ర చికిత్స చేసి క్యాన్సర్ కణతిని తొలగించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన నాళానికి అత్యం�
14 రోజుల శిశువుకు కిమ్స్లో అరుదైన చికిత్స బేగంపేట్ డిసెంబర్ 3: ఆ దంపతులకు ఐవీఎఫ్ విధానంలో కవలలు పుట్టారు. కానీ ఇద్దరు పిల్లలు కలిగారన్న ఆనందం ఆ దంపతులకు ఎంతోసేపు నిలవలేదు. నెలలు నిండకముందే పుట్టడంతో ఒక�
sirivennela seetharama sastry | ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఆయన మృతిపై కిమ్స్ మెడికల్ డైరెక్టర్ సంబిత్ సాహు ప్రకటన చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబం�
గర్భవతులకు 28న ఆడిషన్స్ మాదాపూర్, నవంబర్ 13: డిసెంబర్ 5న మాదాపూర్ నోవాటెల్లోని హెచ్ఐసీసీలో ఏర్పాటు చేయనున్న మిసెస్ మామ్స్ 2021 సీజన్ 5 కార్యక్రమానికి చెందిన లోగోను కిమ్స్ వైద్య బృందం ఆధ్వర్యంలో శని
ఈ నెల 16న వస్తున్న దొడ్ల డైరీ, కిమ్స్ పబ్లిక్ ఇష్యూల విలువ రూ.2,664 కోట్లు వ్యాపార విస్తరణ, రుణ భారం తగ్గించడమే లక్ష్యం ముంబై/న్యూఢిల్లీ, జూన్ 11: హైదరాబాద్కు చెందిన దొడ్ల డైరీ, కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడ�
హైదరాబాద్ : కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్) నిధుల సమీకరణ నిమిత్తం ప్రజల ముందుకి రానుంది. రూ.2,144 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా ఐపీవోకు రానుంది. షేర్ ప్రారంభ ధర రూ.815 నుండి 825గా నిర్ణయ
టీఎస్ఎండీసీ | కరోనా వైరస్ బారిన పడి టీఎస్ఎండీసీ జనరల్ మేనేజర్ దీప్తి మృతి చెందారు. హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.