ఒక పోలీస్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబా కిశోర్ దాస్ దవాఖానలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఒడిశాలో ఆదివారం జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. బ్రజ్రాజ్నగర్ ఎస�
హత్య కేసులో నిందితు లైన సోదరులిద్దరూ గురువారం పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. రేగోడ్ మండలంలోని చౌదర్పల్లి గ్రామ శివారులో ఈ నెల 16న మహిళ ను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భర్త, అతడి సోదరుడు నిందితుల�
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జవాన్ను మావోయిస్టులు హత్య చేశారు. బీజాపూర్ జిల్లా మిర్తూర్ గ్రామానికి చెందిన ఆసరామ్ కడ్తి.. రాజ్నందగావ్ జిల్లా డీఆర్జీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నా
రామఫలం ఆకులతో తయారు చేసిన కాషాయానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఇక్రిశాట్ ఇంటర్న్షిప్లో భాగంగా 17 ఏండ్ల యువ పరిశోధకుడు రూపొందించిన బయో ఇన్సెక్టిసైడ్ ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకుంది.
తనయుడితో ఆడుకుంటానని బయటకు తీసుకెళ్లిన కసాయి తండ్రి మారుతల్లితో కలిసి విషమిచ్చి హతమార్చిన ఘటన మానుకోట పట్టణంలో ఆది వారం జరిగింది. టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. మానుకోటలోని బీసీ కాలనీకి చెందిన
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దును ఆనుకొని ఉండే మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా ప్రజలు పులుల దాడులతో గజగజ వణికిపోతున్నారు. 24 గంటల వ్యవధిలో ముగ్గురు మృత్యువాత పడగా, జిల్లావ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్ప�
మతిస్థిమితం సరిగ్గా లేని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దారుణంగా హత్య చేసి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పరిగి పోలీస్స్టేషన్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామం లో శుక్ర�
వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. క్షణిక సుఖం మోజులో పడి కట్టుకున్న వారిని మట్టుబెడుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా మండలంలోని కమల్కోట్ తండాలో చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రియుడితో కలి
మోదీ ప్రభుత్వం కాంట్రాక్టు, ప్రైవేటీకరణ విధానాలతో లాభాల్లో ఉన్న సింగరేణిని బతికుండగానే చంపే కుట్ర చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అనుమా నం వ్యక్తం చేశారు. సింగరేణిలో తెలంగాణకు 51 శాతం వాటా �
వివాహేతర సంబంధం నేపథ్యంలో తమ్ముడిని అన్న హతమార్చిన ఘటన సోమవారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా వైరా మండలంలోని రెబ్బవరం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాదం సుబ్బమ్మకు ముగ్గుర�
బీజేపీ నేత ఈటల రాజేందర్ అనుచరులు బరితెగిస్తున్నారు. ఆయన అండ చూసుకొని ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. మానేరు వాగు నుంచి వందల ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలిస్తున్నారు. వీరికి కొందరు సర్పంచ్లు వత్తాసు పలుక�
అధికారం తమ చేతుల్లో ఉన్నదని వేధించటం, చెప్పింది చేయకపోతే చంపటం, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే వెంటనే దర్యాప్తునకు ఆదేశించటం.. బీజేపీకి ఇది పరిపాటిగా మారిపోయింది. అందుకు తాజాగా ఉత్తరాఖండ్లో చోటుచేసుకొన్న
అయినోడే కాల యముడయ్యాడు.. మేన బావమరిదిని పాతకక్షలు, అనుమానంతో హత్య చేశాడు. ఆభం శుభం తెలియని బాలుడిని బావిలోకి తోసేసి ప్రాణాలు బలిగొన్నాడు. దీనికి సంబంధించిన వివరాలను వర్థన్నపేట ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మద్యం సేవించి వచ్చి దాడిచేయడంతో తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..
క్షణికావేశం దారుణానికి పురిగొల్పింది. గర్భిణి అని కూడా చూడకుండా భర్తే ఆమెను దారుణంగా నరికి చంపాడు. ఆ తర్వాత తాను కూడా అదే గొడ్డలితో తలపై కొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన తాడ్వాయి మండలం �