Wife Announces Reward To Kill Husband | తన భర్తను చంపిన వారికి రూ.50,000 రివార్డు ఇస్తానని భార్య ప్రకటించింది. ఈ మేరకు వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆ మహిళ భర్త దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి �
బీఆర్ఎస్ నాయకుడిపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ములుగు జిల్లా ములుగు మండలం ఇంచర్ల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ‘గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు శానబోయిన అశోక్ వ�
Son Hires Shooters To Kill Father | ఖర్చుల కోసం తగినంత డబ్బులు ఇవ్వనందుకు 16 ఏళ్ల కుమారుడు తన తండ్రిని హత్య చేయించాడు. దీని కోసం ముగ్గురు షూటర్లను నియమించాడు. ఈ హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. మ�
Bishnoi Gang Kills Man | లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన మైనర్ సభ్యులు ఒక వ్యాపారవేత్తపై కాల్పులు జరిపి హత్య చేశారు. (Bishnoi Gang Kills Man) తన కుమారుడ్ని ఏమీ చేయవద్దని అతడి తల్లి ప్రాధేయపడగా, భార్య మాత్రం పిల్లలను తీసుకుని అక్క�
Tragedy | తిరుపతి( Tirupati) జూపార్క్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీ వేంకటేశ్వర జులాజికల్ పార్క్ సందర్శనకు వెళ్లిన ఓ వ్యక్తి ఎవరూ గుర్తించని సమయంలో లయన్ ఎన్క్లోజర్లోకి చొరబడ్డాడు.
కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప మరోసారి వివాదంలో చిక్కుకొన్నారు. పలువురు కాంగ్రెస్ నేతలను దేశద్రోహులుగా పేర్కొన్న ఆయన.. వారిని కాల్చి చంపేందుకు వీలు కల్పించే ఒక చట్టం చేయాలంటూ �
వైరల్ సాంగ్స్పై ఇన్స్టాగ్రాం రీల్స్ (Wife Making Insta Reels) చేస్తున్న భార్యను అలా చేయద్దని అన్నందుకు ఓ వ్యక్తిని అత్తింటి వారు కడతేర్చిన ఘటన బిహార్లోని బెగుసరైలో వెలుగుచూసింది.
Trainers kill dog | పెంపుడు కుక్క పట్ల డాగ్ ట్రైనర్స్ దారుణంగా వ్యవహరించారు. ట్రైనింగ్ సెంటర్ గేట్కు దానిని వేలాడదీసి చంపారు. (trainers kill dog) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కొందరు ముస్లింలపై ఉన్న వ్యక్తిగత కక్షను తీర్చుకునేందుకు, శ్రీరామనవమి పండుగ రోజున మతఘర్షణలు సృష్టించేందుకు అఖిల భారత హిందూ మహాసభ సభ్యులు కుట్ర పన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో గోవును హత్య చేసి ఆ నెపా�
భార్యపై అనుమానంతో కత్తితో పొడిచి భర్త హతమార్చిన ఘటన ములకలపల్లి మండలం మాదారంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన నమిత (26)కు కొన్నేళ్ల క�
విడాకుల నోటీసులు ఇచ్చిందనే అక్కసుతో రోకలిబండతో మోది భార్యను భర్త హతమార్చిన ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకున్నది. ఖమ్మం రెండో పట్టణ పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడ మండలం పినపాకకు �
కంటికి రెప్పలా చూసుకుంటానని ఏడు అడుగులు నడిచిన భర్తే కాల యముడిగా మారాడు. కొడుకు పుట్టాడన్న సంతోషాన్ని ఇంకా ఆస్వాదించకముందే ఊపిరి తీశాడు. బాలింత అనే కనికరం కూడా లేకుండా గొడ్డలి వేటుకు బలిచ్చాడు.
ఢిల్లీలో నూతన విద్యా విధానానికి కృషి చేసిన మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను కరడుగట్టిన ఖైదీలు ఉండే తీహార్ జైలు-1 వార్డులో ఉంచారని ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు.
Manish Sisodia | మనీష్ సిసోడియా(Manish Sisodia) ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆప్ ఆరోపించింది. తీహార్ జైలులో ఉన్న ఆయనను అందు కోసమే కరుడుగట్టిన నేరస్తులు ఉన్న సెల్ నంబర్ 1లో ఉంచారని విమర్శించింది.