తిమ్మాపూర్లోని జోగయ్యపల్లిలో దారు ణం జరిగింది. ఓ స్వామీజీ హత్య మండలంలో కలకలం రేపింది. భక్తుల ముసుగులో వచ్చిన ఇద్దరు వ్యక్తులే హత్య చేసినట్లు ఎల్ఎండీ పోలీసులు విచారణలో తేల్చారు. ఎస్ఐ ప్రమోద్రెడ్డి వ�
ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చి, శవాన్ని వాగులో పూడ్చి పెట్టింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో సంచలనం రేపింది. మండలంలోని గుండ్లపల్లికి చెందిన పెనుగొండ వెంకటేశ్వర్లు (47)కు, లక�
ఇద్దరు అన్నదమ్ముల మధ్య సెల్ఫోన్ గొడవ ఒకరి ప్రాణాలను తీసింది. ఈ ఘటన గుజరాత్లోని ఖేడా జిల్లాలో ఈ నెల 23న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్కు చెందిన ఓ కుటుంబం ఖేడా జిల్లాకు వలస వచ్చి ఓ �
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. తన ప్రియురాలితో వివాహేతర సంబంధం కలిగిఉన్నాడనే అనుమానంతో స్నేహితుడిని అంతం చేసిన జంట ఆపై పుర్రెను ఇంట్లోనే దాచడం కలకలం రేపింది.
బెంగళూరు: భార్యతో వివాహేతర సంబంధం కలిగిన వ్యక్తిని హత్య చేసేందుకు భర్త ఆరు గంటలకుపైగా మంచం కింద దాక్కున్నాడు. అర్థరాత్రి వేళ భార్య టాయిలెట్కు వెళ్లగా గడియపెట్టి ఆమె ప్రియుడ్ని హత్య చేశాడు. కర్ణాటక రాజధ
జైపూర్: ప్రియుడితో కలిసి పారిపోయిన కుమార్తెను ఆమె తండ్రి హత్య చేశాడు. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఈ దారుణం జరిగింది. 50 ఏండ్ల శంకర్ లాల్ సైని తన 18 ఏండ్ల కుమార్తె పింకి సైనికి ఫిబ్రవరి 16న ఒక వ్యక్తితో బలవంత�