Kidney Scam | ఏపీలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మధుబాబు అనే ఆటో డ్రైవర్ను మోసం చేసిన కేసులో ఏజెంట్లుగా ఉన్న బాషా, సుబ్రహ్మణ్యంను నగరపాలెం పోలీసులు అదుపులోకి తీ�
Kidney Scam | ఏపీలో సంచలనంగా మారిన విజయవాడ కిడ్నీ రాకెట్ వివాదంపై మధ్యవర్తి వెంకట్ స్పందించాడు. కిడ్నీ అమ్మితే రూ.30 లక్షలు ఇస్తానని చెప్పి.. రూ.1.10 లక్షలు మాత్రమే ఇచ్చి తనను మోసం చేశారని గార్లపాటి మధుబాబు చేసిన ఆర�
విజయవాడలో బయటపడ్డ కిడ్నీ రాకెట్ వ్యవహారంపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టర్, ఎస్పీ, విజయవాడ సీపీకి ఫోన్ చేసి.. ఈ వ్యవహారంపై ఆరా తీశారు. డబ్బు ఆశచూపి కిడ్నీ కాజేసిన ఆస్ప
Kidney Scam | విజయవాడలో కిడ్నీ రాకెట్ కలకలం సృష్టించింది. కిడ్నీ దానం చేస్తే 30 లక్షలు ఇస్తామని ఆశచూపి గుంటూరుకు చెందిన వ్యక్తిని ఓ ముఠా మోసం చేసింది. ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసుకున్నాక.. డబ్బులు ఇచ్చేది లేదంటూ బ
Mother’s Day | కిడ్నీలు విఫలమై మృత్యువు అంచున ఉన్న కొడుకును చూసి తల్లి తల్లడిల్లిపోయింది. వృద్ధురాలైనప్పటికీ లెక్కచేయక కిడ్నీ దానం చేసి కుమారుడి ప్రాణాలు కాపాడింది. మాతృ దినోత్సవం రోజున ఈ విషయం వెలుగులోకి వచ్చ�
Homemade Drinks : యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో ప్యూరిన్ల జీవక్రియ ద్వారా ఉత్పత్తి చేయబడిన సహజ వ్యర్థ ఉత్పత్తి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే గట్, కిడ్నీలో రాళ్ల వంటి పరిస్ధితులకు దారితీస్తుంది.
Samrat Choudhary | బీహార్ బీజేపీ నేత, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ టిక్కెట్లు అమ్ముకోవడంలో నిష్ణాతుడైన రాజకీయ నాయకుడని ఆరోపించ�
ఏ దవాఖానకు వెళ్లినా మూత్రపిండ రోగులే ఎక్కువగా కనిపిస్తారు. భవిష్యత్తులో కిడ్నీ సమస్యలు కూడా అధిక రక్తపోటు, మధుమేహం లాంటి సాధారణ వ్యాధుల జాబితాలో చేరే ప్రమాదం లేకపోలేదు. గతంలో వయోధికులు, దీర్ఘకాలిక రుగ్మ
Organ Transplantation: ఓ విద్యార్థి అయోధ్యకు వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలంగా దెబ్బలు తగలడంతో అతన్ని బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. అయితే అతనికి చెందిన కిడ్నీ, లివర్ను ఇద్దరు పేషెంట్లకు మార�
Kidney Diseases | కిడ్నీలు.. మన శరీరంలోని విషతుల్యమైన పదార్థాలను వడపోసి మూత్రం ద్వారా బయటికి పంపుతాయి. హార్మోన్లు, ఎంజైమ్స్ విడుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి మనిషికీ చిక్కుడు గింజ ఆకారంలో రెండు మూత్రపిండాలు ఉ�
Kidney Stones | ఇటీవల చాలామంది కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారు. పని ఒత్తిడి, ఇతరత్రా కారణాలతో నీళ్లను తక్కువగా తాగడం వల్ల ఈ సమస్య వస్తుంది. నీళ్లు తక్కువగా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన సోడియం లాంటి మినరల్స్, ఇత
అవయవ మార్పిడి కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఆశావహులకు పరిశోధకులు శుభవార్త చెప్పారు. చైనాలోని గ్వాంగ్జౌ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు అద్భుతాన్ని ఆవిష్కరించారు. పంది పిండంలో మానవ మూత్రపిండాన్ని అభివృద్ధ�
Raksha Bandhan | తోడబుట్టిన అన్నాదమ్ముళ్లతో తమ పేగుబంధం కలకాలం నిలవాలని అక్కాచెల్లెళ్లు కోరుకునే పవిత్రమైన పండుగ రక్షాబంధన్ (Raksha Bandhan). ఆగస్టు 31వ తేదీన రాఖీ పండుగ సందర్భంగా సోదరీమణులు తమ సోదరులకు ఇప్పటి నుంచే రాఖీల�
Kidney Transplant | మానవ శరీరంలో ప్రతి అవయవానికి ప్రత్యేకత ఉంది. నిర్దిష్టమైన పనులను చేస్తూ జీవక్రియలు సజావుగా సాగేందుకు అవి దోహదం చేస్తున్నాయి. అయితే వాటిలో ఏదైనా అవయవం పాడైపోతే మానవుడి పరిస్థితి ప్రాణాంతకంగా మార
అన్ని వ్యాధుల రోగుల కంటే కిడ్నీ వ్యాధి బాధిత రోగుల పరిస్థితి మరింత దైన్యం. వారి ఆరోగ్య పరిస్థితి ఇంకాస్త సంక్లిష్టం. వ్యాధి తీవ్రతను బట్టి వారానికోసారో, పక్షానికోసారో, నెలకోసారో వాళ్లు రక్తశుద్ధి చేయించ