ఆమె తండ్రి వ్యాపారి. ఢిల్లీ కేంద్రంగా పెద్దపెద్ద దవాఖానలకు దుప్పట్లు సరఫరా చేసేవారు. తన కూతురు కూడా ఏదో ఒక రోజు తాను సరఫరా చేసే దుప్పట్లనే కప్పుకోవాల్సి వస్తుందని ఆయన కలలోనైనా ఊహించి ఉండరు. నలభై అయిదేండ్�
Summer | అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఓవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు వాతావరణంలో మితిమీరిన తేమ కిడ్నీలకు చేటు చేస్తాయి. ఆరోగ్యవంతులైనా సరే ఎండాకాలం సూర్యుడి నుంచి తమను తాము కాపాడుకోవాలి.
డయాబెటిస్... ఇది తియ్యగా రోగి ప్రాణాలను తోడేస్తుంది. శరీరంలోని ప్రతి అవయవంపై ప్రభావం చూపే ఈ షుగర్ వ్యాధి ఎక్కువగా కాళ్లను కాటేస్తుంది. చిన్న పుండుతో మొదలై కాలినే తొలగించాల్సిన పరిస్థితికి దారి తీస్తుం�
Kidney Health | మారుతున్న జీవనశైలి కారణంగా మూత్రపిండాల వ్యాధులు ఎక్కువ మందిని పీడిస్తున్నాయి. మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటైన ఈ మూత్రపిండాలు నిరంతరం పనిచేస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి.
సమాజంలో పెరుగుతున్న దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులపై అవగాహన కల్పించే లక్ష్యంతో స్టార్ హాస్పిటల్స్.. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తున్నది. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన సేవలను అందిస్తున్నది.
నొప్పిని తగ్గిస్తాయనో, హానికర సూక్ష్మజీవులను నాశనం చేస్తాయనో.. రోగులు దీర్ఘకాలం పాటు ఉపయోగించే పెయిన్ కిల్లర్స్, యాంటిబయాటిక్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయి.
వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రా మానికి చెందిన పానుగంటి శాంతయ్య(53) హైదారాబాద్లో కూలీ పని చేస్తూ భార్యా, పిల్లలతో కలసి జీవనం కొనసాగిస్తున్నాడు. తన ముగ్గురు కుమారులను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఆయన కొంత కాలం
ఒకప్పుడు కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కోసం 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. దీంతో నిరుపేద కిడ్నీ బాధితులపై ఆర్థిక భారం పడి అప్పులు పాలయ్యారు. సీఎం కేసీఆర్ వరద ముంపు ప్రాంత సందర్శనలో భా�
హైదరాబాద్లోని నిమ్స్ మరో అరుదైన ఘనత సాధించింది. యూరాలజీ విభాగం వైద్యులు 24 గంటల్లోనే నాలుగు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేశారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో అవయవ మార్పిడి శస్
Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమార్తె రోహిణి ఆచార్యపై బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న లాలూకు.. రోహిణి కిడ్నీ �
సునీతా దేవి ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ముజఫర్పూర్లోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె రెండు కిడ్నీలను తొలగించి చోరి చేసినట్లు తెలిసి షాక
Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో సతమతమవుతున్న ఆయ