Samrat Choudhary | బీహార్ బీజేపీ నేత, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ టిక్కెట్లు అమ్ముకోవడంలో నిష్ణాతుడైన రాజకీయ నాయకుడని ఆరోపించ�
ఏ దవాఖానకు వెళ్లినా మూత్రపిండ రోగులే ఎక్కువగా కనిపిస్తారు. భవిష్యత్తులో కిడ్నీ సమస్యలు కూడా అధిక రక్తపోటు, మధుమేహం లాంటి సాధారణ వ్యాధుల జాబితాలో చేరే ప్రమాదం లేకపోలేదు. గతంలో వయోధికులు, దీర్ఘకాలిక రుగ్మ
Organ Transplantation: ఓ విద్యార్థి అయోధ్యకు వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలంగా దెబ్బలు తగలడంతో అతన్ని బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. అయితే అతనికి చెందిన కిడ్నీ, లివర్ను ఇద్దరు పేషెంట్లకు మార�
Kidney Diseases | కిడ్నీలు.. మన శరీరంలోని విషతుల్యమైన పదార్థాలను వడపోసి మూత్రం ద్వారా బయటికి పంపుతాయి. హార్మోన్లు, ఎంజైమ్స్ విడుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి మనిషికీ చిక్కుడు గింజ ఆకారంలో రెండు మూత్రపిండాలు ఉ�
Kidney Stones | ఇటీవల చాలామంది కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారు. పని ఒత్తిడి, ఇతరత్రా కారణాలతో నీళ్లను తక్కువగా తాగడం వల్ల ఈ సమస్య వస్తుంది. నీళ్లు తక్కువగా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన సోడియం లాంటి మినరల్స్, ఇత
అవయవ మార్పిడి కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఆశావహులకు పరిశోధకులు శుభవార్త చెప్పారు. చైనాలోని గ్వాంగ్జౌ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు అద్భుతాన్ని ఆవిష్కరించారు. పంది పిండంలో మానవ మూత్రపిండాన్ని అభివృద్ధ�
Raksha Bandhan | తోడబుట్టిన అన్నాదమ్ముళ్లతో తమ పేగుబంధం కలకాలం నిలవాలని అక్కాచెల్లెళ్లు కోరుకునే పవిత్రమైన పండుగ రక్షాబంధన్ (Raksha Bandhan). ఆగస్టు 31వ తేదీన రాఖీ పండుగ సందర్భంగా సోదరీమణులు తమ సోదరులకు ఇప్పటి నుంచే రాఖీల�
Kidney Transplant | మానవ శరీరంలో ప్రతి అవయవానికి ప్రత్యేకత ఉంది. నిర్దిష్టమైన పనులను చేస్తూ జీవక్రియలు సజావుగా సాగేందుకు అవి దోహదం చేస్తున్నాయి. అయితే వాటిలో ఏదైనా అవయవం పాడైపోతే మానవుడి పరిస్థితి ప్రాణాంతకంగా మార
అన్ని వ్యాధుల రోగుల కంటే కిడ్నీ వ్యాధి బాధిత రోగుల పరిస్థితి మరింత దైన్యం. వారి ఆరోగ్య పరిస్థితి ఇంకాస్త సంక్లిష్టం. వ్యాధి తీవ్రతను బట్టి వారానికోసారో, పక్షానికోసారో, నెలకోసారో వాళ్లు రక్తశుద్ధి చేయించ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. సామాన్య మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్గా ముఠా దందా నడుపుతోంది. ఆధార్ కార్డులో పేరు మార్చుకొని వ్యాపారం సాగిస్తున్నారు. బాధితుల వ
భారత్పై ‘షుగర్' బాంబు పడబోతున్నది. డయాబెటిక్ మహమ్మారి మనుషుల ఆరోగ్యాన్నే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా వేరుపురుగులా తొలుస్తున్నది. డయాబెటిక్ రోగుల వార్షిక సంపాదనలో సగటున 25 శాతం ఔషధాలు, వైద్యం కో�
ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు అరుదైన ఓ శస్త్ర చికిత్సతో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. మూడు నెలల చిన్నారికి బైలాటరల్ లాపరోస్కోపిక్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.3 కోట్లకు పైగా మరణాలు ‘పర్యావరణ కారణాల’ వల్లనే సంభవిస్తున్నాయని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ అంచనా వేసింది. జనాభా పెరుగుదల, పరిశ్రమలు, వాహనాల వల్ల వచ్చే కాలుష్యం రకరకాల రోగాలకు కారణమవుతున�