Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో సతమతమవుతున్న ఆయ
కరోనా తగ్గుముఖం పట్టినా దాని ప్రభావం వివిధ రూపాల్లో వెన్నాడుతూ నే ఉన్నది. కొవిడ్ సోకిన అనంతరం చాలామంది గుండె, కిడ్నీ, కాలేయం తదితర సమస్యలతో బాధపడుతున్నారు.
ఓ వ్యక్తికి ఒకేవైపు రెండు కిడ్నీలను అమర్చారు ఢిల్లీకి చెందిన సర్ గంగారామ్ దవాఖాన వైద్యులు. పంజాబ్కు చెందిన 29 ఏండ్ల వ్యక్తి ఎడమ కిడ్నీకి ఆనుకొని ఉన్న మూత్రనాళంలో రాయి ఉన్నది.
వైద్య సేవలను విస్తృతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజల ప్రాణాలకు భరోసా ఇస్తున్నది. రూ.లక్షల విలువ చేసే కార్పొరేట్ స్థాయి చికిత్సలను కూడా ఉచితంగానే అందిస్తున్నది. విద్యతో పాటు వైద్యానికి పెద్దపీట వేస
సూపరింటెండెంట్ సహా ఇద్దరు వైద్యులపై క్రమశిక్షణ చర్యలు రోగిని ఎలుకలు కరిచిన ఘటనపై మంత్రి హరీశ్రావు తీవ్ర ఆగ్రహం హైదరాబాద్/వరంగల్, మార్చి 31 (నమస్తే తెలంగాణ)/వరంగల్ చౌరస్తా: వరంగల్ ఎంజీఎం దవాఖానలో రోగ
స్త్రీ పురుషుల శరీరతత్వాలు వేరు. స్వభావాలు వేరు. పురుషులు తమ ఆరోగ్యం విషయంలో కొంత అశ్రద్ధగా ఉంటారు. ఏదైనా రుగ్మత ప్రాథమిక దశలో ఉన్నప్పుడే గుర్తించి చికిత్స తీసుకోవాలి. ముఖ్యంగా 40 ఏండ్లు దాటినవాళ్లు, ఏడాద�
గాంధీ దవాఖానలో ఓ యువకుడికి అరుదైన కిడ్నీ మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. వరంగల్కు చెందిన హరీశ్ కుమార్ (30) మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు
Kidney Day | గర్భధారణ దశలో మహిళల శరీరం ఎన్నో మార్పులకు గురవుతుంది. ఈ సమయంలో తలెత్తే పరిణామాలు వారి మూత్రపిండాలకు తీవ్రమైన ముప్పును కలిగించే ప్రమాదం ఉంది. గర్భధారణ మొదటి, చివరి త్రైమాసికాల్లో (ట్రైమెస్టర్) ఇలా జ�
సర్జరీ లేకుండా కీ హోల్ విధానంలో తొలగింపు దేశంలో ఇదే మొదటిసారి హైదరాబాద్, డిసెంబర్16 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: కిడ్నీలో రెండు, మూడు రాళ్లు ఉంటేనే ఆ నొప్పిని తట్టుకోవడం కష్టం. పరిమాణం పెద్దగా ఉంటే సర
సాధ్యమైనంత త్వరగా సాయం చేస్తామని ట్వీట్హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఆపదలో ఎవరున్నా ఆదుకోవడానికి నేనున్నానంటూ అభయమిస్తారు రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు. ప్రాంతాల పరి�
మిషన్ భగీరథ నీటితో గ్రామంలో కిడ్నీ సమస్యలకు చెక్ ఏడాదికాలంగా కొత్త కేసుల్లేవ్ ఉమ్మడి రాష్ట్రంలో వందల సంఖ్యలో కిడ్నీ బాధితులు తాజాగా పరీక్షలుచేసి ఫ్లోరైడ్ లేదని తేల్చిన అధికారులు (గంజి ప్రదీప్కుమ�
దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఒక రోగికి ఏక కాలంలో కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. అపోలో ఆస్పత్రిలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియ�