Hyderabad | హైదరాబాద్లోని అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కలకలం రేపింది. మహీంద్రా థార్ కారులో వచ్చిన నలుగురు యువకులు ఓ యువతిని బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు..
తనను మోసం చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేయించి రూ.కోటి వసూలు చేయాలని రౌడీషీటర్లకు సుఫారి ఇచ్చిన యువతి ప్లాన్ బెడిసికొట్టింది. ముగ్గురు యువకుల కిడ్నాప్కేసులో యువతితో పాటు మరో ఆరుగురిని బంజారాహిల్స్ పోల
Hyderabad | హైదరాబాద్లో చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. కుత్బుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రహదారి పక్కన అర్ధరాత్రి తల్లి ఒడిలో నిద్రిస్తున్న ఆరు నెలల చిన్నారిని దుండగులు ఎత్తుకెళ్లారు.
Kidnap | ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో సర్పంచ్ భర్త కిడ్నాప్ కలకలం రేపింది. పండ్రేగుపల్లి గ్రామ సర్పంచ్ పాము స్వర్ణలత భర్త పాము సిల్వరాజును సోమవారం తెల్లవారుజామున దుండగులు కారులో ఎత్తుకెళ్లినట్లు తెలుస్తో�
Viral News | సుమారు 65 ఏండ్ల కిందట కిడ్నాప్ అయిన మహిళ 80 ఏండ్ల వయసులో తిరిగి సొంతింటికి చేరుకున్న ఘటన యూపీలో చోటు చేసుకుంది. మిథానీ అనే 15 ఏండ్ల బాలిక హర్దోయిలో తండ్రి, సోదరునితో హర్దోయిలో ఉండేది. కొన్ని రోజుల్లో వివ�
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవలేక కోదాడ పట్టణ 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ప్రసాద్ ను కాంగ్రెస్ వారు కిడ్నాప్ చేశారని, తక్షణమే పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మె�
Gurugram : గుర్గావ్ (హరియాణా) పట్టణంలో బుధవారం నడిరోడ్డుపై కిడ్నాప్ యత్నం జరిగింది. డెలివరీ బాయ్ గా పని చేస్తున్న ఒక వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. అయితే, వెంటనే పోలీసులు అలర్ట్ అయి, న�
Masked Men Kidnap Woman | ముఖాలకు ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు స్కూటీలపై వచ్చారు. బిజీ రోడ్డులో ఒక కారును అడ్డుకున్నారు. అందులో ఉన్న ఒక మహిళను బలవంతంగా బయటకు లాగారు. కిడ్నాప్ చేసి స్కూటీపై తీసుకెళ్లారు. ఈ వీడియో క్ల
Nigeria: ఇటీవల అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న నైజీరియాలో మరోసారి కాల్పుల మోత మోగింది. సాయుధులైన దుండగులు జరిపిన కాల్పుల్లో 30 మందికి పైగా ప్రజలు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
Police Kidnap Student | బస్సులో ప్రయాణించిన విద్యార్థిని పోలీసులు కిడ్నాప్ చేశారు. అతడ్ని వెంబడించి డ్రగ్స్తో పట్టుకున్నట్లు ఆరోపించారు. ఈ మేరకు తప్పుగా కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అయితే సీసీటీవీ ఫుటేజ్లు, ఇతర ఆ�
‘నీ కొడుకును కిడ్నాప్ చేసినం. వెంటనే 50 వేలు ఫోన్ పే చెయ్' అంటూ హుజూరాబాద్ పట్టణ సమీపంలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన మాసాడి లక్ష్మణ్రావుకు పాకిస్థాన్కు చెందిన సిరీస్ నంబర్ నుంచి ఫేక్ కాల్ వచ�