Murder case | నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన అనూముల రంగ స్వామి (45) హత్య కేసును పోలీసులు ఛేదించారు.
పశ్చిమాఫ్రికా దేశమైన మాలి (Mali)లో ముగ్గురు భారతీయులు కిడ్నాప్ (Kidnap)కు గురయ్యారు. కాయెస్ ప్రాంతంలోని డైమెండ్ సిమెంటు ఫ్యాక్టరీపై సాయుధ దుండగులు దాడి చేసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.
నిర్మల్ జిల్లాలో మాజీ ఎంపీపీ కిడ్నాప్ కలకలం రేపింది. మామడ మండల మాజీ ఎంపీపీ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు చిక్యాల హరీశ్ కుమార్ను దుండగులు కిడ్నాప్ చేశారు.
భిక్షాటన చేసేందుకు రెండేండ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకున్నది. కిడ్నాప్ చేసిన బాలుడిని సీసీ కెమెరాల సహకారంతో పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరా�
భిక్షాటన కోసం బాబును కిడ్నాప్ చేసిన ఘటన కామారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. బుధవారం జిల్లా కేంద్రంలోని కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు తెలిపార
‘హలో ఇన్స్పెక్టర్ రుద్ర. కొద్దిరోజుల కిందట కమలాకర్ బ్రదర్స్ అనే సైకో ట్విన్స్ను ఎంతో చాకచక్యంగా పట్టుకొని బాగా ఫేమస్ అయినట్టు ఉన్నావ్. ఇప్పుడు మీ సిటీలోకి నేనొచ్చా! నాకు చిన్నప్పటి నుంచి గెలవడం అ
Dancers kidnap groom | వివాహ వేడుకలో డ్యాన్స్ చేసే బృందం పెళ్లి కుటుంబాలపై దాడి చేశారు. అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేశారు. చివరకు పెళ్లి మండపం నుంచి వరుడ్ని కిడ్నాప్ చేశారు.
ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి విక్రయించిన ఐదుగురు సభ్యుల ముఠాను చాంద్రాయణ గుట్ట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి బాలికను కాపాడి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
నిజామాబాద్లో (Nizamabad) మూడేండ్ల చిన్నారి అపహరణకు గురైంది. నగరంలోని గాంధీ చౌక్ ప్రాంతంలో రోడ్డు పక్కన తన అమ్మమ్మ కలిసి నిస్తున్న చిన్నారిని ఓ దుండగుడు ఎత్తుకొని పోయాడు.
Medical students suspended | జూనియర్ మెడికల్ స్టూడెంట్స్ను సీనియర్లు కిడ్నాప్ చేశారు. వారిని తిట్టడంతోపాటు కొట్టారు. జూనియర్ల ఫిర్యాదుపై మెడికాల్ కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. నలుగురు సీనియర్ మెడికల్ స్టూడె�
నల్లగొండ ప్రభుత్వ అస్పత్రిలో ఈ నెల 4 వ తేదీన కిడ్నాప్నకు గురైన బాలుడిని నల్లగొండ టూటౌన్ పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని టూ టౌన్
నల్లగొండ జిల్లా (Nalgonda) కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో మూడేండ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టిస్తున్నది. రెండు రోజుల క్రితమే ఘటన చోటుచేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న మధ్యాహ్న సమయంలో దవ
Hyderabad | పెళ్లయ్యి 20 ఏండ్లు అవుతున్నా పిల్లలు పుట్టడం లేదని ఓ వ్యక్తి చేయకూడని పని చేశాడు. ఫుట్పాత్పై తల్లిదండ్రుల పక్కన పడుకున్న 8 నెలల బాలుడిని ఎత్తుకెళ్లి పెంచుకోవాలని అనుకున్నాడు. పిల్లాడు ఎడ్వకుండా ఉ�