నిజామాబాద్లో (Nizamabad) మూడేండ్ల చిన్నారి అపహరణకు గురైంది. నగరంలోని గాంధీ చౌక్ ప్రాంతంలో రోడ్డు పక్కన తన అమ్మమ్మ కలిసి నిస్తున్న చిన్నారిని ఓ దుండగుడు ఎత్తుకొని పోయాడు.
Medical students suspended | జూనియర్ మెడికల్ స్టూడెంట్స్ను సీనియర్లు కిడ్నాప్ చేశారు. వారిని తిట్టడంతోపాటు కొట్టారు. జూనియర్ల ఫిర్యాదుపై మెడికాల్ కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. నలుగురు సీనియర్ మెడికల్ స్టూడె�
నల్లగొండ ప్రభుత్వ అస్పత్రిలో ఈ నెల 4 వ తేదీన కిడ్నాప్నకు గురైన బాలుడిని నల్లగొండ టూటౌన్ పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని టూ టౌన్
నల్లగొండ జిల్లా (Nalgonda) కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో మూడేండ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టిస్తున్నది. రెండు రోజుల క్రితమే ఘటన చోటుచేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న మధ్యాహ్న సమయంలో దవ
Hyderabad | పెళ్లయ్యి 20 ఏండ్లు అవుతున్నా పిల్లలు పుట్టడం లేదని ఓ వ్యక్తి చేయకూడని పని చేశాడు. ఫుట్పాత్పై తల్లిదండ్రుల పక్కన పడుకున్న 8 నెలల బాలుడిని ఎత్తుకెళ్లి పెంచుకోవాలని అనుకున్నాడు. పిల్లాడు ఎడ్వకుండా ఉ�
Hyderabad | మియాపూర్, ఫిబ్రవరి 21: హైదరాబాద్లోని మియాపూర్లో దారుణం జరిగింది. బొల్లారం క్రాస్ రోడ్డులోని బస్టాప్ దగ్గర నిలబడి ఉన్న మతిస్థిమితం లేని మహిళ(38)ను ఇద్దరు వ్యక్తులు బైక్పై తీసుకెళ్లి అత్యాచారానికి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ప్రభుత్వ విధానాలు, అధికార పార్టీ నేతల ఆగడాలపై ప్రశ్నించినా, నిలదీసినా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి చండూరులో బీఆర్�
Boy Kidnaped | ఒక బాలుడు తన తల్లితో కలిసి స్కూల్ బస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇద్దరు వ్యక్తులు బైక్పై అక్కడకు చేరుకున్నారు. తల్లి కంట్లో కారం చల్లి ఆ బాలుడ్ని కిడ్నాప్ చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన
Kidnap | నేరం జరిగిన ఐదుగంటల్లోపే కాచిగూడ పోలీసులు మూడు నెలల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించి, అతడిని సురక్షితంగా తల్లి దగ్గరకు చేర్చడంతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ మహిళలను ఎత్తుకెళ్లడమో, హత్యలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ �
AP News | ఏపీలోని ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి స్వర్ణ కుమారి (62) కిడ్నాప్ కథ విషాదాంతమైంది. గత నెల 29వ తేదీన కిడ్నాప్నకు గురైన ఆమె మృతదేహం తాజాగా బయటపడింది. ఎదురింట్లో ఉండే వెంకటేశ్ అనే వ్యక్త
AP News | బ్యాంకాక్లో నంద్యాల జిల్లా వాసి కిడ్నాప్నకు గురవ్వడం కలకలం రేపింది. ఉద్యోగరీత్యా బ్యాంకాక్కు వెళ్లిన మధుకుమార్ను కొంతమంది దుండగులు అపహరించారు. అనంతరం అతని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి రూ.8లక్షలు �
Hyderabad | హైదరాబాద్ పరిధిలోని నార్సింగిలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం సృష్టించింది. శశివర్దన్ రెడ్డి అనే వ్యాపారవేత్తను అర్ధరాత్రి సమయంలో రాయలసీమకు చెందిన ఓ గ్యాంగ్ బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్ల�
Man Tries To Kidnap Woman | చేతిలోని కత్తితో అందరిని బెదిరించి మహిళను కిడ్నాప్ చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. గతంలో అత్యాచారానికి పాల్పడిన ఆమె పెళ్లిని తన అనుచరులతో కలసి అడ్డుకున్నాడు. ఆ మహిళ కుటుంబ సభ్యులపై దాడి �