Kiara Advani | ఎట్టకేలకు బాలీవుడ్ లవ్బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో కుటుంబసభ్యులు, సన్నిహితుల స�
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రాజకీయ, సామాజికాంశాల నేపథ్య కథ ఇది. కియారా అద్వాణీ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రా�
బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా – కియారా అడ్వాణీ ఈ నెల 7న వివాహబంధంతో ఒక్కటయ్యారు. తాజాగా ఈ జంట ముంబైలో సినీ తారల కోసం గ్రాండ్గా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అడ్వాణీ ఈ నెల 7న వివాహబంధంతో ఒక్కటయ్యారు. వివాహ వేడుకకు సంబంధించి ఓ వీడియోను కొత్త పెళ్లి కూతురు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రాల వివాహం రాజస్థాన్లో వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. వివాహం అనంతరం బుధవారం ఈ కొత్త జంట ఢిల్లీ చేరుకుంది.విమానాశ్రయం వద్ద మీడియా మిత్రులను కలిసింది. ఈ సందర్భంగా
బాలీవుడ్ అగ్ర కథానాయిక కియారా అద్వాణీ-హీరో సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం మంగళవారం రాత్రి రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యగఢ్ హోటల్ ప్యాలెస్లో వైభవంగా జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, అతికొద్ది మంద�
రాంచరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ ఆర్సీ 15 (RC15). ముందుగా శంకర్ టీం నిర్ణయించిన ప్రకారం ఆర్సీ 15లో రాంచరణ్, కియారా అద్వానీపై వచ్చే సాంగ్ నేడు షూట్ చేయాల్సి ఉంది. అయి�
గతకొంత కాలంగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్న కియరా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాల పెళ్ళి ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఫిబ్రవరి 6న రాజస్థాన్ జైసల్మేర్లోని ఓ ప్యాలేస్లో వీరిద్ధరూ మూడు ముళ్ల బంధంతో