బాలీవుడ్ ప్రేమ జంటగా వార్తల్లో నిలుస్తున్నారు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా. వీరిద్దరు కలిసి నటించిన ‘షేర్షా’ చిత్రం ఇటీవలే ఏడాది పూర్తి చేసుకుంది. జాతీయ పురస్కారాలు అందుకుని ఈ పెయిర్కు క్ర�
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న చిత్రాల్లో ఒకటి జుగ్ జుగ్ జీయో ( Jugjugg Jeeyo). కియారా అద్వానీ (Kiara Advani), వరుణ్ ధవన్ లీడ్ రోల్స్ లో నటించగా.. అనిల్ కపూర్, నీతూ కపూర్ కీ రోల్స్ పోషి�
అగ్ర కథానాయిక కియారా అద్వాణీ బ్రేకప్ లవ్ స్టోరీ ఇప్పుడు బాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. ‘షేర్షా’ చిత్రంలో తన సహనటుడు సిద్ధార్థ మల్హోత్రాతో ఈ భామ గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్నది. ఈ మధ్యనే ఈ జం
దక్షిణాది సినిమా జోరుకు బాలీవుడ్ వెనకబడుతున్న పరిస్థితిపై భిన్నంగా స్పందించారు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. ఆయన కొత్త సినిమా ‘జుగ్ జుగ్ జియో’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న వరుణ్ ధావన్ సౌత్�
తన వ్యక్తిగత జీవితంపై వచ్చే పుకార్ల గురించి ఏమాత్రం పట్టించుకోనని, ప్రతి విషయంపై స్పందిస్తే జీవితంలో విలువైన సమయాన్ని కోల్పోతామని చెప్పింది బాలీవుడ్ అగ్ర కథానాయిక కియారా అద్వాణీ. ‘షేర్షా’ చిత్రంలో తన
అగ్ర కథానాయిక కియారా అద్వాణీ హిందీ చిత్రసీమలో ఎనిమిదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న నలభైకిపైగా అభిమాన సంఘాలతో ఆన్లైన్ ద్వారా ముచ్చటించింది. ఈ ఇష్టా
కామెడీ హారర్ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద తిరుగులేదని మరోసారి నిరూపించింది ‘భూల్ భులయ్యా 2’ చిత్రం. అక్షయ్ కుమార్, విద్యా బాలన్ ప్రధాన పాత్రల్లో నటించి 2017లో విజయం సాధించిన ‘భూల్ భులయ్యా’ చిత్రానికి �
మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రేజీ ఫిల్మ్మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) నేడు 50వ పడి (50th birthday)లోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలు గ్రాండ్గా ప్లాన్ చేశాడు. చాలా మంది సెలబ్రిటీలు కరణ్ జోహార్
బాలీవుడ్ చిత్రసీమలో ప్రేమ వ్యవహారాలకు, బ్రేకప్ స్టోరీలకు కొదువేం ఉండదు. రోజూ ఏదో ఒక జంట ప్రేమాయణానికి సంబంధించిన వార్తలు హాట్టాపిక్గా నిలుస్తుంటాయి. ఇటీవలకాలంలో కియారా అద్వాణీ..ఆమె ప్రియుడు సిద్ధా�
సినీరంగంలో అరంగేట్రం చేసిన అనతికాలంలోనే అద్భుతమైన అవకాశాలు వరించాయని..విభిన్నమైన పాత్రల్లో ప్రేక్షకులు తనను స్వీకరించారని చెప్పింది ఢిల్లీ సొగసరి కియారా అద్వాణీ. ఆమె కథానాయికగా నటించిన హిందీ చిత్రం ‘�