కొత్త సంవత్సరంలో శుభవార్త వినిపించింది బాలీవుడ్ భామ కియారా అద్వాణీ. తన మనసు దోచిన చెలికాడు సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలిపింది.
వీరిద్దరూ గత కొన్ని రోజులుగా పార్టీలు, పబ్బులు, విదేశీ పర్యటనలు అంటూ చట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో వీరు ప్రేమలో ఉన్నారని, త�
థ్రిల్లర్ కథతో దర్శకుడు విజయ్ లల్వానీ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ‘లాంబ్' అనే టైటిల్ను ఈ చిత్రానికి పరిశీలిస్తున్నారు. నీరజ్ కొతారి, సరిత ఈ సినిమాను నిర్మిస్తారని తెలుస్తున్నది
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 15వ సినిమా గురించి ఆశ్చర్యపరిచే విషయాలు తెలుస్తున్నాయి. శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందుతున్నది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ నాయికగ
బాలీవుడ్లో మరో ప్రేమజంట పెళ్లిపీటలెక్కడానికి సిద్ధమవుతున్నది. అగ్ర కథానాయిక కియారా అద్వాణీ గత కొంతకాలంగా నటుడు సిద్ధార్థ మల్హోత్రాతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా కొత్త ప్రాజెక్ట్ ‘అదల్ బదల్' ముందుకు కదలడం లేదు. ఇద్దరి ఆత్మలు పరస్పరం మారడం అనే కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరిగాయి. ఏడాదిగా ఈ ప్రాజె