రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 15వ సినిమా గురించి ఆశ్చర్యపరిచే విషయాలు తెలుస్తున్నాయి. శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందుతున్నది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ నాయికగ
బాలీవుడ్లో మరో ప్రేమజంట పెళ్లిపీటలెక్కడానికి సిద్ధమవుతున్నది. అగ్ర కథానాయిక కియారా అద్వాణీ గత కొంతకాలంగా నటుడు సిద్ధార్థ మల్హోత్రాతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా కొత్త ప్రాజెక్ట్ ‘అదల్ బదల్' ముందుకు కదలడం లేదు. ఇద్దరి ఆత్మలు పరస్పరం మారడం అనే కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరిగాయి. ఏడాదిగా ఈ ప్రాజె
శంకర్ (Shankar) డైరెక్షన్లో వస్తున్న చిత్రం ఆర్సీ 15 (RC15). స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఎస్జే సూర్య ట్విటర్ ద్వారా ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చి మూవ�
బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో తన ప్రేమాయణం గురించి పెదవి విప్పింది ఢిల్లీ ముద్దుగుమ్మ కియారా అద్వాణీ. తన లవ్ఎఫైర్ గురించి ఎప్పుడు ప్రశ్నించినా సమాధానం దాటవేసే ఈ అమ్మడు ‘కాఫీ విత్ కరణ్’ష�