రామ్చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘గేమ్ ఛేంజర్'. ఈ చిత్రాన్ని దిగ్దర్శకుడు శంకర్ రూపొందిస్తున్నారు. కియారా అద్వానీ నాయికగా నటిస్తున్నది. పాన్ ఇండియా మూవీగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతా�
నిరంతర శ్రమ, ప్రతిభతో వారసత్వాన్ని మించిన గుర్తింపు తెచ్చుకున్నారు రామ్చరణ్. తండ్రి చిరంజీవి గర్వించే వారసుడయ్యారు. ‘ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా గుర్తింపుతో పాటు ఆస్కార్ అవార్డ్ విజయంలో భాగమయ్యా�
దేశీయ సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్గా మారిన నేపథ్యంలో నగరానికి పలువురు బాలీవుడ్ తారల రాకపోకలు పెరిగాయి. తమ షూటింగ్ల నిమిత్తం తరుచూ వారు ఇక్కడికి వస్తున్నారు. తాజాగా నాయిక కియారా అద్వానీ సిటీలో అడుగు�
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
Holi Greetings | బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు, నూతన దంపతులు అయిన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా అభిమానులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వివాహం జరిగి నేటికి సరిగ్గా నెల రోజులు పూర్తవడం, ఇవ�
రాంచరణ్ (Ram Charan), శంకర్ (Shankar) క్రేజీ కాంబోలో వస్తున్న చిత్రం ఆర్సీ 15 (RC15). ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న కియారా అద్వానీ ఓ ఇంటర్వ్యూలో కోస్టార్ రాంచరణ్తో కలిసి పనిచేయడం గురించి తన అభిప్రాయాన్ని ప�
తెరపై అందమైన జంటగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కియారా అద్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవలే మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ కొత్త జంట కలిసి నటించబోయే సినిమాల గురించి ఇప్పుడు ఇంకాస్త క్రేజ్ పెరిగింది.
Vishnu Tenkayala | స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా పెండ్లి వీడియో షూటింగ్కు కూడా ఆలస్యంగా వెళ్లాడు. ఇంత గొప్ప అవకాశం వచ్చినా, అంత ఆలస్యం చేసిన ఆ కుర్రాడు ఎవరా అని ఆలోచిస్తున్నారా? పేరు వ
బాలీవుడ్ ప్రేమ జంట కియారా అడ్వాణీ-సిద్ధార్థ్ మల్హోత్ర వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో కియారా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యిందంటూ బాలీవుడ్ వివాదాస్పద ఫిల్మ్ క్రిటిక్, నటుడు కమల్ ఆర్ ఖాన్ బాంబ�
వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ కొత్త జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ముంబైలో తమ పెండ్లి విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు మెరిశారు. నాయికలు కాజోల్, కృతి సనన్, అన�