ఖమ్మంలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ మొదటి బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఆర్టీసీ బస్సులు, డీసీఎం, లారీలతో పాటు సొంత వాహనాల్లో వెళ్లారు.
సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి, బీఆర్ఎస్ తొలి బహిరంగ సభలో పాల్గొనడానికి ఖమ్మం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్మాన్,
ఖమ్మంలో జరిగిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)పార్టీ తొలి బహిరంగ సభకు సూర్యాపేట నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాది వాహనాల్లో లక్షలాదిగా తరలివెళ్లారు.
ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభకు హాజరైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన ప్రసంగంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం కేసీఆర్ మాకు పెద్దన్న లాంటోడు’ అని సంబోధించడంపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం �
తెలంగాణ పథకాలపై మళ్లీ ప్రశంసల జల్లు కురిసింది. కేంద్ర మంత్రులు, నిపుణులు, ఇతర పార్టీల నేతలే కాదు పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు మన పథకాలను ఆకాశానికి ఎత్తారు.
ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే.. దాన్ని సాధించేవరకు విశ్రమించని మనస్తత్వం సీఎం కేసీఆర్ సొంతం. తెలంగాణ ఉద్యమమైనా.. నీటిపారుదల ప్రాజెక్టులైనా.. పథకాలైనా.. తాను అనుకున్నాడంటే పట్టుబట్టి సాధించడం కేసీఆర్