CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ జోరు కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వివిధ జిల్లాల్లో ప్రచార సభలతో హోరెత్తిస్తున్నారు. ఆదివారం ఖమ్మం పట్టణంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేస�
విద్వేషం చిమ్మడం తప్ప ఏనాడూ సామాన్యులు, రైతుల గురించి పట్టించుకోని బీజేపీ తెలంగాణలో పాగా వేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నది. ఆ పార్టీ జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్నవారు తెలంగాణకు త
రాహుల్ నిజంగా పప్పేనని, ఖమ్మం సభలో ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా అది మరోసారి నిరూపితమైందని నెటిజన్లు చురకలంటించారు. లక్ష కోట్లు కూడా ఖర్చుకాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించి �
సరిగ్గా 42 ఏండ్ల కిందట.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో గిరిజనుల ఊచకోత.. కాంగ్రెస్ పాలనలో జరిగిన మారణ హోమం అది.. ఇప్పటికీ చేదు జ్ఞాపకంగా వెంటాడుతూనే ఉన్నది. అధికారికంగా 13 మంది చనిపోయినట్టు ప్రకటించినా, 250 మ�
ఖమ్మంలో నేడు నిర్వహించనున్న కాంగ్రెస్ జనగర్జన సభావేదికగా బీసీ పాలసీని ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాం డ్ చేశారు.
బీఆర్ఎస్కు ఆ విధమైన స్పందనలు రావటానికి కీలకం ఏమిటన్నది రహస్యం కాదు. ఇక్కడ ఇంతకాలం టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు, ఇక బీఆర్ఎస్ రూపంలో దేశం కోసం ఏమి చేయగలదన్న ఆశాభావాలే అందుకు కారణం.
బీజేపీ ముక్త్ భారత్ లక్ష్యంగా ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నది. మూడు రాష్ర్టాల సీఎంలు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు సీఎం కేసీఆర్తో వేదికను పంచుక�
ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించిన బీఆర్ఎస్ సభ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మతోన్మాద శక్తులకు తావు లేదని నిరూపణ అయిందని బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు పగడాల నాగరా జు, ఆర్జేసీ కృష్ణ, కూరాకుల నాగభూషణం, పున�
ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరనున్నది. ఖమ్మం పట్టణంలో సూర్యాపేట-అశ్వారావుపేట మార్గంలో ఉన్న మున్నేరు వాగుపై ట్రాఫిక్ సమస్యలకు త్వరలోనే చెక్ పడనున్నది.
తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత అధినేత కేసీఆర్ కీలకమైన ముందడుగు వేశారు. మునుగోడులో తొలివిజయం అందుకున్న ఉత్సాహంతో ఖమ్మం గుమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించి జా�
నలుగురు ముఖ్యమంత్రులు, ఐదు జాతీయ పార్టీలు ఒక వేదికనెక్కి, ఒక్క గొంతుకతో ఒక్కమాటై నొక్కి చెప్పిన సందర్భం.. ఈ ఎనిమిదేండ్లలో ఇదే మొదటిది. విపక్షాల అనైక్యత ఇక పాత కథ. దేశం కోసం ఉమ్మడి పోరాటం కొత్త ప్రతిన! ఎదురే�
2014కు మందు రామరాజ్యం అని చెప్పి అధికారం లోకి వచ్చిన బీజేపీ, తొమ్మిదేండ్లుగా రాక్షస పాలన చేస్తున్నదని, బీజేపీకి ప్రజలు రాం రాం చెప్పబోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రె