స్థానిక సంస్థలు (ఎంపీటీసీ, జడ్పిటిసి) ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు ఖమ్మం రూరల్ మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పత్రాలను సిద్ధం చేసి అం�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం, వాయుగుండం ఎఫెక్ట్ శనివారం ఖమ్మం రూరల్ మండలంలో స్పష్టంగా కనపడింది. దీంతో సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు సంభవించింది.
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామ పర్యటనలో పలు అపశృతులు చోటుచేసుకున్నాయి. మంత్రి పొంగులేటికి ఘన స్వాగతం పలికేందుకు స్థానిక కాంగ్ర�
గత నెల రోజులుగా ఖమ్మం రూరల్ (Khammam Rural) మండల వ్యాప్తంగా యూరియా కొరత సమస్య రైతులను వెంటాడుతూనే ఉంది. దీంతో అష్ట కష్టాలు పడుకుంటూ రైతులు సాగు చేసిన పంట పొలాన్ని కాపాడుకుంటున్నారు. వారం రోజుల నుంచి కేంద్రాలకు యూ�
ఆర్టీఏ అధికారులమని పేర్కొంటూ జాతీయ రహదారిపై దోపిడీకి పాల్పడుతున్న పలువురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గురువారం ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది.
ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామం నుంచి పోలిశెట్టి గూడెం మద్దివారిగూడెంకు వెళ్లే ప్రధాన రహదారి డాక్యా తండా వద్ద పూర్తిగా దెబ్బతింది. గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గుంటలుగా మారి వ�
ఇటీవల విడుదల చేసిన స్థానిక సంస్థలకు సంబంధించి ఓటరు జాబితాలో ఉన్నటువంటి డబుల్ ఓటర్లను తొలగించాలని ఆయా రాజకీయ పార్టీల నాయకులు అన్నారు. శనివారం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఖమ్మం రూరల్ ఎంపీడీఓ శ్రీదేవి తన
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గురువారం ఖమ్మం రూరల్ మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు ఆయా పంచాయతీ కార్యాలయాల్లో గ్రామ ఓటరు జాబితాకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను ప్రదర్శించారు.
ఒకవైపు ప్రజా సమస్యలు, మరోవైపు రైతులు పడుతున్న తిప్పలు వెరసి ఖమ్మం రూరల్ మండలంలో ప్రభుత్వ తీరుపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. గడిచిన వారం రోజుల నుంచి వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస�
ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరదతో మున్నేరు వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్డి అన్నారు. లోతట్టు ప్ర�
ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం మున్సిపాలిటీకి (Khammam) అవార్డుల పంట పండింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు అవార్డులు ప్రశంస పత్ర�
పాలేరు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో రెగ్యూలర్ ప్రొఫెసర్లను తక్షణం నియమించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు.
కస్తూరిబా గాంధీ విద్యాలయంలో విద్యార్థినులకు అన్ని రకాల వసతులు కల్పించాలని, వసతుల కల్పనలో రాజీ పడవద్దు అని ఖమ్మం రూరల్ మండల తాసీల్దార్ పి.రాంప్రసాద్ అన్నారు.
కాలం నెత్తిమీదికి వచ్చినా వరుణుడి కటాక్షం లేకపోవడంతో వరి నాట్లు వేసుకునేది ఎట్లా, పంటలు పండించేది ఎట్లా అని ఖమ్మం రూరల్ మండల రైతులు ఆందోళనకు గురవుతున్నారు.