ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 32 వార్డులు ఉండగా వాటి పరిధిలో 69 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు ని
సంక్రాతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం పరిసర ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నేటి నుండి ఈ నెల జనవరి 20వ తేదీ వరకు నగరంలోని
మాజీ మంత్రి కేటీఆర్ వీరాభిమాని బానోతు అనిల్ నాయక్ ఎట్టకేలకు ఆయనను కలిశాడు. కొద్ది సంవత్సరాలుగా కేటీఆర్ అంటే పడిసచ్చే అభిమానిగా ఉన్న అనిల్ కేటీఆర్ను కలిసేందుకు అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అయిత�
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి 23వ డివిజన్ లోని ఇందిరమ్మ కాలనీలో ఎట్టకేలకు పోలింగ్ బూత్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ కాలనీకి పోలింగ్ బూత్ అందుబాటులో లేకపోవడంతో అనేక ఎన్నికల్లో సగానికి సగం ఓటర్లు �
ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి తయారు చేసిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్లో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల 7వ తేదీలోగా లిఖిత పూర్వకంగా తెలుపవచ్చని మున్సిపాలిటీ కమిషనర్ ఆల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం ర�
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇబ్బందుల పాలుకావడం ఆ కాలనీవాసులకు సర్వసాధారణమైంది. ఎన్నికల ముందు నూతన పోలింగ్ కేంద్రం ఏర్పాటు గురించి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అధికారుల ప్రయత్నాలు సఫలం కావడం లేదు. దీంతో �
గ్రామ పంచాయతీ పాలన బాధ్యతల నుంచి స్పెషల్ ఆఫీసర్లు తప్పుకున్నారు. ఈ స్థానంలో స్థానిక సంస్థల్లో ఇటీవల విజయం సాధించిన పంచాయితీ పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. సోమవారం ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని 21 పంచాయ�
సంకలో పిల్లలను పెట్టుకుని ఊరంతా వెతికారని ఓ సామెత. ఇందుకు తగ్గట్టుగా ఖమ్మం రూరల్ మండలంలో శుక్రవారం ఓ సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరెంపుల గ్రామానికి చెందిన జంగం సురేశ్ కు�
నాలుగు రోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈనెల 14న రెండో విడతలో భాగంగా ఖమ్మం రూరల్ (Khammam Rural) మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
బీఆర్ఎస్ పార్టీలో చేరికల పరంపర గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం సైతం కొనసాగుతూనే ఉంది. పంచాయతీ ఎన్నికల ముందు ఆయా గ్రామాల్లో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామాలు చేసి బీఆర్ఎస్ పార్టీల�
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెంది�
అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల ముందు బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో ఖమ్మం రూరల్ మండలంలో నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటనకు రివర్స్ కౌంటర్ అని మండలంలో చోరుగా చర్చ సాగుతుంది
ఖమ్మం రూరల్ మండలంలో నామినేషన్ల స్వీకరణ ఆదివారం నుండి ప్రారంభం కానుంది. మండల పరిధిలోని 21 గ్రామాలు, 202 వార్డులకు పోటీ చేసే అభ్యర్థుల నుండి సంబంధిత ఎన్నికల అధికారులు ఈ నెల 30 నుండి డిసెంబర్ 02 సాయంత్రం 5 గంటల వ
ఎంతో ప్రశాంతంగా ఉన్న ఎదులాపురం మున్సిపాలిటీ ప్రాంతాన్ని మరో లగచర్లగా తయారు చేయవద్దని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ నాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ఏదు�