గత కొద్ది సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని పలువురు రెవిన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగ జేఏసీ రాష్�
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీ ఈ బ్లాక్(ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి) వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నిక శుక్రవారం జరిగింది. టీఎన్జీవోస్ కాలనీలో జరిగిన ఈ ఎన్నిక లో భాగంగా అసోసియేషన్ నూతన అ�
Kandala Upender Reddy | ఇది పాత కాలపు ప్రాచీన యుగం కాదని, జెన్ జీల ఆధునిక యుగమని ఈ యుగంలో రాజకీయ కక్ష సాధింపులకు తావు లేదని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు.
నా భర్తను చంపేయ్ ఇంట్లో మాత్రం వద్దు, ఎవరితోనైనా యాక్సిడెంట్ చేయించి చంపాలి.. ఇలా ఓ ఇల్లాలు తన ప్రియుడికి వాట్సాప్ లో మెసేజ్ పెట్టిన సంఘటనకు సంబంధించిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. పూర్తి వివరాల ప్రకార
ఖమ్మం రూరల్ : రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా జనరంజక పాలన అందించిన కేసీఆర్ను గుర్తు చేసుకుంటూ.. బీఆర్ఎస్ మళ్లీ రావాలని కోరుకుంటూ ఈ పాటలందుకున్నారు ఖమ్మం రూరల్లో వరినాట్లు వేస్తున్న మహిళలు.
పారదర్శకంగా భూముల వ్యాపారం చేసి మండలంలోని ప్రజల మన్ననలు పొందాలని ఖమ్మం రూరల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ యూనియన్ అధ్యక్షుడు అంబాల వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని...
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ శాఖల్లో ఉన్న వీఆర్ఏలను జీపీఓలుగా నియామకం చేస్తూ గ్రామ పాలన అధికారులుగా బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసింది. అందులో భాగంగానే ఖమ్మం రూరల్ మండలంలోని క్లస్టర్ల వా
ఖమ్మం జిల్లాలోని రూరల్ మండలంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా పునాస పంటలకు (పప్పు ధాన్యాలు) ప్రాణం రాగా, వాణిజ్య పంటలకు ఉపశమనం లభించింది. ఈ ఏడాది వానాకాలం సీజన్లో ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం
బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం రూరల్ మండల తాసీల్దార్ కార్యాలయం ముందు.ధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదాం
ఇంటి బయట ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికను ఇంటి పక్కనే ఉంటున్న బోయినపల్లి వీరబాబు(40) మాయ మాటలతో తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి ఒడిగట్టిన నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్�
ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలో గల ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలో రైతులు పొలాల్లో చెత్తకు నిప్పంటించడంతో ఆ మంటలు గాలికి వ్యాపించి కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యం బస్తాలకు అంటుకున్నాయి. దీంతో అక్కడ �
హింస నిరోధంలో స్థానిక నాయకత్వం పాత్ర చాలా కీలకమని ఏహెచ్టీయూ ఇన్స్పెక్టర్ శివనాదుల శ్రీనివాస్ అన్నారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచనల మేరకు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా మానవ అక్రమ రవాణా
ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను సత్వరం విడుదల చేయాలని ఖమ్మం రూరల్ మండలం ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం భోజన విరామ సమయంలో రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎ
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడి గొంతు కోసి హత్యా ప్రయత్నం చేసిన ఘటన ఖమ్మం రూరల్ మండలం గొల్లపాడు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఖమ్మం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలో�
ఉద్యోగం రావడం లేదని తీవ్ర మనస్థాపనతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. యువతి తల్లి ఉన్నం రమణమ్మ, రూరల్ పోలీసులు తెలిపిన వ�