ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెంది�
అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల ముందు బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో ఖమ్మం రూరల్ మండలంలో నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటనకు రివర్స్ కౌంటర్ అని మండలంలో చోరుగా చర్చ సాగుతుంది
ఖమ్మం రూరల్ మండలంలో నామినేషన్ల స్వీకరణ ఆదివారం నుండి ప్రారంభం కానుంది. మండల పరిధిలోని 21 గ్రామాలు, 202 వార్డులకు పోటీ చేసే అభ్యర్థుల నుండి సంబంధిత ఎన్నికల అధికారులు ఈ నెల 30 నుండి డిసెంబర్ 02 సాయంత్రం 5 గంటల వ
ఎంతో ప్రశాంతంగా ఉన్న ఎదులాపురం మున్సిపాలిటీ ప్రాంతాన్ని మరో లగచర్లగా తయారు చేయవద్దని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ నాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ఏదు�
పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ గుర్రం అచ్చయ్య అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం గ్రామంలో..
ఖమ్మం నగరంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో స్పెషల్ బ్రాంచ్ వింగ్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న ధారావత్ బాలాజీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం సాయంత్రం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసు�
తరతరాలుగా వారసత్వంగా కొనసాగుతున్న బీసీల స్మశాన వాటిక స్థలాన్ని వేరొక సామాజిక వర్గం వారు తమదేనని వాదిస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని, రెవెన్యూ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని..
మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని ఖమ్మం జిల్లా సంక్షేమ అధికారి కె.రామ్ గోపాల్ రెడ్డి, ఏదులాపురం మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి అన్�
స్థానిక సంస్థలు (ఎంపీటీసీ, జడ్పిటిసి) ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు ఖమ్మం రూరల్ మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పత్రాలను సిద్ధం చేసి అం�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం, వాయుగుండం ఎఫెక్ట్ శనివారం ఖమ్మం రూరల్ మండలంలో స్పష్టంగా కనపడింది. దీంతో సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు సంభవించింది.
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామ పర్యటనలో పలు అపశృతులు చోటుచేసుకున్నాయి. మంత్రి పొంగులేటికి ఘన స్వాగతం పలికేందుకు స్థానిక కాంగ్ర�
గత నెల రోజులుగా ఖమ్మం రూరల్ (Khammam Rural) మండల వ్యాప్తంగా యూరియా కొరత సమస్య రైతులను వెంటాడుతూనే ఉంది. దీంతో అష్ట కష్టాలు పడుకుంటూ రైతులు సాగు చేసిన పంట పొలాన్ని కాపాడుకుంటున్నారు. వారం రోజుల నుంచి కేంద్రాలకు యూ�
ఆర్టీఏ అధికారులమని పేర్కొంటూ జాతీయ రహదారిపై దోపిడీకి పాల్పడుతున్న పలువురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గురువారం ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది.
ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామం నుంచి పోలిశెట్టి గూడెం మద్దివారిగూడెంకు వెళ్లే ప్రధాన రహదారి డాక్యా తండా వద్ద పూర్తిగా దెబ్బతింది. గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గుంటలుగా మారి వ�
ఇటీవల విడుదల చేసిన స్థానిక సంస్థలకు సంబంధించి ఓటరు జాబితాలో ఉన్నటువంటి డబుల్ ఓటర్లను తొలగించాలని ఆయా రాజకీయ పార్టీల నాయకులు అన్నారు. శనివారం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఖమ్మం రూరల్ ఎంపీడీఓ శ్రీదేవి తన