చింతకాని: పల్లెల్లో పల్లెప్రగతి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని, ప్రతిపల్లెను హరితవనంగా తీర్చిదిద్దాలని జిల్లా గ్రామీణాభివృద్దిశాఖ అధికారిణి విద్యాచందన శనివారం అన్నారు. మండల పరిధిలో లచ్చగూడెం, �
బోనకల్లు: మండల పరిధిలోని గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన బండి వెంకటేశ్వర్లు జవహార్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. వెంకటేశ్వర్లు ప్రొద్దుటూరు ప్రభుత్వ పాటిలెక్న�
బోనకల్లు: రేషన్డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బోనకల్లు మండల రేషన్ డీలర్లు శనివారం ఖమ్మంలోని జిల్లా పరిషత్ భవనంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా �
ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో మూడు నెలల క్రితం విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వి
భద్రాచలం: సీనియర్ సిటిజన్లకు న్యాయ సలహాలపై శనివారం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీగల్ సెల్ సర్వీసెస్ ఛైర్మన్, భద్రాచలం జ్యుడిషియల్ ప్రథమశ్రేణి న్యాయమూర్తి సీ.సురేష్ హాజరై, సీని
చండ్రుగొండ: వ్యాక్సినేషన్ ద్వారానే కరోనాను కట్టడి చేయవచ్చని ఎంపీపీ బానోత్ పార్వతి అన్నారు. శనివారం తుంగారం పంచాయతీలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…ప్రతి రోజూ
అశ్వారావుపేట : అల్పపీడన ప్రభావంతో మండల వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం మండలంలో భారీ వర్షం కురవగా వర్షపాతం 41.3 మిల్లీమీటర్లుగా నమోదయినట్లు స్థానిక వ్యవసాయ కళాశాల వాతావరణ పరిశీలకులు వైజికె మూర�
అశ్వారావుపేట: తెలంగాణ రాష్ట్రంలోని ఆయిల్ఫామ్ రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వ్యాపార విస్తరతో సంస్థ ఆదాయం పెంచుకునేందుకు దృ�
నేలకొండపల్లి :భైరవునిపల్లి గ్రామంలో రైతులు తమ పొలాలకు వెళ్లడానికి ఇబ్బందికలుగుతోంది. ఈ సమస్య ను పరిష్కరించేందుకు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి ముందుకువచ్చారు. డొంక రోడ్లను బాగు చేయడానికి ఎమ్మ�
సాగైన పంటలు, రైతుల వివరాలు సేకరిస్తున్న వ్యవసాయశాఖపొలాలను సందర్శిస్తున్న ఏఈవోలుదిగుబడి అంచనాకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలునిరంతర పర్యవేక్షణకు మూడంచెల విధానంఅసలైన రైతుకే మద్దతు ధరఖమ్మం వ్యవసాయం, ఆగ�
ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డిఅశ్వారావుపేట, ఆగస్టు 20: రాష్ట్రంలో ఆయిల్పాం రైతులు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని న
పీర్లకు నూతన వస్ర్తాలు, పుష్పాలతో అలంకరణఅమర వీరుల స్మరణగా పీర్ల ఊరేగింపుచావిళ్ల వద్ద సందడిఖమ్మం కల్చరల్/రఘునాథపాలెం, ఆగస్టు 20:త్యాగనిరతికి చిహ్నమైన ముస్లిం అమరవీరుల స్మరణగా శుక్రవారం ఉమ్మడి జిల్లాలో �
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో డెంగ్యూ, మలేరియా, డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని నాలుగు ప్రాంతాలలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయ�
ఖమ్మం : డిగ్రీ అనంతరం పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ ప్రవేశ పరీక్ష శుక్రవారంతో ముగిసింది. మూడు సెషన్లలో నిర్వహించిన పరీక్ష ఈ నెల 19వ తేదీన రెండు సెషన్లు, 20వ తేదిన ఉదయం నిర్వహించిన సెషన్తో �
ఖమ్మం : వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఖమ్మంజిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ, వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ఆలయాలకు తరలివెళ్లి తమ ఇష్ట దైవాలను దర్శించుకుని పూజలు చేశారు. ప్రధానంగా మహిళా భక్తులు వరలక�