డాబాపై ఆకుకూరలు, కూరగాయల సాగుసేంద్రియ పద్ధతిలో పండిస్తూ సత్ఫలితాలుఆదర్శంగా నిలుస్తున్న చెరువు మాధారం ప్రధానోపాధ్యాయినినేలకొండపల్లి, ఆగస్టు 25 ;మనకు కూరగాయలు కావాలంటే బుట్ట చేత పట్టుకుని మార్కెట్కు వె
చిల్డ్రన్స్ పార్కు, వాకింగ్ ట్రాక్, లోటస్పాండ్ ఏర్పాటుచేయాలిపార్కు స్థలం పరిశీలనలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్రఘునాథపాలెం, ఆగస్టు 25: రఘునాథపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసే ‘మెగా పార్క్’ను మోడ�
హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను సందర్శించిన ఖమ్మం జిల్లా రైతులుఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 25: ఆధునిక పద్ధతిలో ఉద్యాన పంటలను సాగు చేసేలా అవగాహన కోసం ఖమ్మం రైతులు హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్స్
రఘునాథపాలెం : రఘునాథపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసే మెగా పార్క్ను మోడల్గా తీర్చిదిద్దాలని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రఘునాథపాలెం రెవిన్యూ సర్వే నెం.22లో బృహత
ఖమ్మం :ఆధునిక పద్దతుల ద్వారా ఉద్యాన పంటల సాగుపై అవగాహన నిమిత్తం జిల్లా ఉద్యాన రైతులు హైదరాబాద్ లోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ నర్సరీని సందర్శించారు. ఒక్కరోజు శిక్షణ నిమిత్తం ఖమ్మం నియోజకవర్గం ఉద్యాన, పట్ట
ఖమ్మం :స్వాతంత్ర దినోత్సం వేడకులలో ఉత్తమ అంగన్వాడీ టీచర్గా అవార్డు పొందిన టీఆర్ఎస్ కేవీ అధ్యక్షురాలు, టీచర్ సునీతను బుధవారం ఘనంగా సన్మానించారు. నగరంలోని సంఘం కార్యాలయంలో సంఘం గౌరవ అధ్యక్షుడు మాటూరి �
మధిర : పద్దెనిమిదేండ్లు నిండిన ప్రతిఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ లక్ష్మీనారాయణ సూచించారు. మండల పరిధిలోని మర్లపాడు, మాటూరు గ్రామాల్లో వ్యాక్సి
చింతకాని : గ్రామాల్లో క్రమం తప్పకుండాడ్రైడే నిర్వహించాలని ఎంపీడీవో బీ రవికుమార్ అన్నారు. ఆయన మండలంలో డ్రైడే కార్యక్రమాల్లో భాగంగా నాగిలిగోండ, చింతకాని, గాంధీనగర్, కోదుమూరు, తిర్లాపురం, చిన్నమండవ, మత్కేప�
మధిర : ప్రతిఒక్కరూ టీబీ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని దెందుకూరు పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ పుష్పలత అన్నారు. మండల పరిధిలోని తొర్లపాడు గ్రామంలో జిల్లా వైద్య అధికారులు ఆదేశాల మేరకు డీటీసీవో డాక్టర్ �
ఏన్కూరులో ఖమ్మం కలెక్టర్ పర్యటన అధికారుల పనితీరుపై ఆగ్రహం గాలి మిషన్ షాపు సీజ్కు ఆదేశం ఏన్కూరు కార్యదర్శికి షోకాజు నోటీసు ఇంటి యజమానికి రూ.5 వేల జరిమానా ఏన్కూరు, ఆగస్టు 24: అధికారుల పనితీరుపై ఖమ్మం కలెక�
ఖమ్మం, ఆగస్టు 24: మంత్రి అజయ్ ఆదేశాల మేరకు ఖమ్మం సుడా పరిధిలో మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంటోంది. సాధ్యమైనంత త్వరలోనే అది ప్రజల ముందుకు రాబోతోంది. మరో 20 ఏళ్లు అంటే 2040 వరకు సుడా పరిధిలోని ఖమ్మం కార్పొరేషన్
బీమాతో రైతు కుటుంబాలకు భరోసా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం దరఖాస్తులు స్వీకరిస్తున్న ఏఈవోలు రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖ ఖమ్మం ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి ): ఒక రైతు మృతిచెంద�
బ్రహ్మ, విష్ణుకు ప్రతిరూపంగా తల్లిదండ్రులు స్మార్ట్ఫోన్లలో దగ్గరుండి పిల్లలకు పాఠాలు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్న పేరెంట్స్ విద్యాసంస్థలు పనిచేసే సమయంలో యూనిఫాం, భుజాన పుస్తకాల బ్యాగు, చేతిలో లం�
పింఛన్ అర్హత వయస్సు 60 నుంచి 57ఏళ్లకు తగ్గింపువెల్లువలా వస్తున్న దరఖాస్తులుఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తుకు గడువుసెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తుల పరిశీలనపెరుగనున్న లబ్ధిదారులుఖమ్మం, ఆగస్టు 23: (నమస్తే తెలంగాణ ప్�
వచ్చే నెల 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభంఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయంకేజీ నుంచి పీజీ వరకు ప్రత్యక్ష తరగతులుఅన్ని విద్యాసంస్థల్లో శానిటైజ్ చేయాలికొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచనఖ