ఆదేశాలు జారీ చేసిన డీఈవోశానిటైజేషన్ పనులు షురూస్కూల్స్ను తనిఖీ చేస్తున్న డీఈవో, కలెక్టర్ప్రైవేట్ జూనియర్ కళాశాలల నిర్వాహకులతో డీఐఈవో సమావేశంఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 26: విద్యాసంస్థల పునఃప్రారంభ�
50 మంది నిరుపేద విద్యార్థులకు రూ.5 లక్షల సెల్ఫోన్లుపంపిణీ చేసిన ఎమ్మెల్యే సండ్ర, ఖమ్మం కలెక్టర్ గౌతమ్కల్లూరు, ఆగస్టు 26: డిజిటల్ క్లాసులు వినేందుకు అవకాశం లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద విద్యార్థులకు ‘�
ఖమ్మం :వ్యవసాయ మార్కెట్కు పంట ఉత్పత్తులు తీసుకవచ్చే ఏ ఒక్క రైతుకు అసౌకర్యం కలగకుండా, అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశించారు. గురువారం ఎమ్మెల్సీ బాలసాని లక్�
సత్తుపల్లి :యువభారత్ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ నిరుపేదకు రూ.2.50లక్షలతో డబుల్బెడ్రూం ఇంటిని నిర్మించి అందించారు. మండల పరిధిలోని తుంబూరు గ్రామంలో షేక్ మైబూది నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న �
సత్తుపల్లి : పట్టణ శివారులోని ప్రతాప్ దాబాలో దాడికి గురై హైదరాబాద్లో చికిత్స పొందుతున్న జంగం కిరణ్ హత్యాయత్నం కేసులో ముగ్గురు వ్యక్తులను గురువారం రిమాండ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు. సురసిన్ బెహరా �
వేంసూరు: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం మండలంలో పర్యటించారు. మర్లపాడు మాజీ సర్పంచ్ భీమిరెడ్డి పావని భర్త శ్రీనివాసరెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురి కాగా పరామర్శించి, ఆరోగ్య విషయాలను అడి
తల్లాడ : మండల పరిధిలోని లక్ష్మీనగర్లో ముత్యాలమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా జరిగింది. అర్చకులు కంచల సతీష్శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణలతో ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. అ�
చింతకాని : మండలంలో పాతర్లపాడు గ్రామంలో సోసైటీ పరిధిలోని రైతులకు, డీసీసీబీ బ్యాంకు ఖాతాదారులకు నగదు రహిత లావాదేవిలపై బుర్రకథ ద్వారా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా నాగులవంచ సోసైటీ చైర్మన్ న
బోనకల్లు :నిఘా నేత్రాలుగా సీసీకెమెరాలు దోమదపడతాయని వైరా ఏసీపీ సత్యనారాయణ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సీసీకెమెరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆయన ము
మధిర: మధిర పట్టణంలోని శ్రీమృత్యుంజయస్వామి ఆలయ ఆవరణలో నూతనంగా చేపట్టిన అభివృద్ధి పనులకు గురువారం భూమిపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్�
ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలానికి చెందిన టూవీలర్ మెకానిక్ అక్బర్ గత నెలలో కరోనా తో మృతి చెందాడు. అతనికి ఆర్థికసాయం అందించేందుకు ఖమ్మం జిల్లా టూవీలర్ మెకానిక్ అధ్యక్షులు వంగాల కొండలరావు మరికొంత మం
చింతకాని : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ పాఠశాలల్లో పండుగ వాతావరణం తీసుకురావాలని ఎంపీడీఓ బీ.రవికుమార్ అన్నారు. మండల పరిధిలో వందనం, కోదుమూరు, రాఘవాపురం, లచ్చగూడెం, ప్రోద్దుటూరు, నాగులవంచ తదితర గ్రా
ఖమ్మం: రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంఎల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం �
మంత్రి పువ్వాడ | ఖమ్మం కార్పొరేషన్ 46వ డివిజన్ నయా బజార్ సర్కిల్లో రూ.38.60 లక్షలతో నిర్మించనున్న వీధి వ్యాపారుల దుకాణ సముదాయానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.