ఖమ్మం : ఖమ్మంజిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు రేపు పర్యటించనున్నట్లు ఎంపీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పట్టణంలోని జాబ్లీపురలోని ఎంపీ క్యాం�
బోనకల్లు : మండల పరిధిలోని గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన అభిజిత్దేవ్కు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆదివాసీల సామాజిక- ఆర్థిక, జీవన స్థితిగతుల పరిశీలన అనే అంశంపై కాకతీయ వ
ఎర్రుపాలెం : తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక పవిత్రోత్సములు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రాతఃకాల అర్చనల అనంతరం యాగశాలలో హోమాలు న�
మధిర రూరల్ : భారత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ 77వ జయంతి వేడుకలను మధిరలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సూరంశెట
చింతకాని: సీఎం కేసీఆర్ రూపోందించిన మండలానికి ఒక మెగా పల్లెపార్క్ను త్వరితగతిన నిర్మించాలని ఎంపీడీవో బీ రవికుమార్ అన్నారు. మండల పరిధిలో ప్రోద్దుటూరు గ్రామంలో బృహత్(మెగా) పల్లెపకృతివనానికి కేటాయించిన స
కారేపల్లి : మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో రేపు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.డీ.అక్తర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వతరగతికి ఉదయం 10గంటల నుంచి 1గంటల వరకు 7, 8, 9, 10 తరగతుల�
ఏన్కూరు: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ బీ. అశోక్ అన్నారు. శుక్రవారం ఆరికాయలపాడు, రేపల్లెవాడ గ్రామాల్లో డ్రైడే- ఫ్రైడే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెం�
రాష్ట్రస్థాయి మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికదాతలు చేయూతనిస్తే అంతర్జాతీయ జట్టులో చోటు సాధిస్తామని ధీమాఖమ్మం రూరల్, ఆగస్టు 19 ;ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు ఈ బాలికలు.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా..
రామయ్యకు ప్రత్యేక స్నపనంకొనసాగుతున్న పవిత్రోత్సవాలుజమలాపురంలోనూ వేడుకలుభద్రాచలం, ఆగస్టు 19: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రావణమాసోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న వార్షిక పవిత్
హరితహారం ఉత్సవం కాదు.. ప్రతి ఒక్కరి బాధ్యత..చింతకాని పర్యటనలో ఎంపీ నామా నాగేశ్వరరావుచింతకాని, ఆగస్టు 19: ఆకుపచ్చ తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. చింతకాని ఎంపీడీ�
గౌరవ వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీజిల్లా వ్యాప్తంగా 3,600 మంది సిబ్బందికి లబ్ధిఖమ్మం వ్యవసాయం/రఘునాథపాలెం, ఆగస్టు 18 : ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అంగన్వాడీ, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు అండగా నిలిచా�
బొలెరో వాహనంపైకి డంపర్ దూసుకెళ్లడంతో ముగ్గురు కార్మికుల దుర్మరణంమణుగూరు ఏరియా ఓసీ-2లో ప్రమాదంసమగ్ర విచారణ చేపట్టాలని కార్మిక నేతల డిమాండ్మణుగూరు రూరల్, ఆగస్టు 18: వారు కార్మికులు.. పనిలోనే విశ్రాంతిన�
భద్రాద్రి ఆలయంలో కొనసాగుతున్న పవిత్రోత్సవాలుభద్రాచలం, ఆగస్టు 18: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా జరుపుతున్న పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గతేడా