ఖమ్మం :ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, అప్పుడే జన్మించిన శిశువు నుంచి వృద్దుల వరకు అన్ని వర్గాల ప్రజల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్ర�
వరి సాగుకు ఫుల్ స్టాప్భద్రాద్రి జిల్లాలో ఏటికేడు పెరుగుతున్న పత్తి విస్తీర్ణంఈ ఏడాది ఏకంగా 2.55 లక్షల ఎకరాల్లో సాగుఆశాజనకంగా పూత, కాతకొత్తగూడెం, సెప్టెంబర్ 15;అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గుచ
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్నగరంలో ఇంటింటికీ వెళ్లి 185 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీఖమ్మం/ రఘునాథపాలెం, సెప్టెంబర్15: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి తెలంగాణ ప్రభుత్వం కానుకగా కల్యాణలక్ష్మి, షాదీమ�
ఖమ్మం, సెప్టెంబర్15,(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ వేంసూరు : తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి (టీటీడీ) సభ్యుడిగా ఖమ్మం జిల్లావాసి బండి పార్థసారథిరెడ్డికి రెండోసారి అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సా
దుమ్ముగూడెం, పర్ణశాలల్లో ప్రభుత్వ ఆసుపత్రి, పీహెచ్సీల్లో రాష్ట్ర వైద్యాధికారుల తనిఖీదుమ్ముగూడెం, సెప్టెంబరు 15 : ఏజెన్సీ మండలాల్లో బుధవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, మాతాశిశు సంరక్షణ విభాగం జేడీలు పద్మజ, �
త్వరలో రానున్న రూ.450 కోట్లు ప్రతి దళిత కుటుంబానికి పథకం వర్తింపు దళితబంధు అమలులో రాజకీయాలుండవు రేషన్ కార్డు ఉండాలన్న నిబంధన లేదు చింతకాని మండలంలో అధికంగా దళిత కుటుంబాలు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ �
గ్రామీణుల ఆరోగ్యంపై సర్కారు ప్రత్యేక దృష్టి 5 వేల జనాభాకు వెల్నెస్ సెంటర్ ఏర్పాటు భద్రాద్రి జిల్లాకు 20 సెంటర్లు మంజూరు 17 సెంటర్ల నుంచి అందుతున్న వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యంపై రాష్ట్ర
వేదికగా మణుగూరు మండలం పగిడేరు రూ.1.73 కోట్ల నిధులు మంజూరు అధికారుల స్థల పరిశీలన మణుగూరు రూరల్, సెప్టెంబర్ 14: దేశంలోనే తొలిసారి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న జియోథర్మల్ పవర్ ప్రాజెక్ట్కు మణుగూరు మండలం �
జిల్లా అధికారుల సమావేశంలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మామిళ్లగూడెం, సెప్టెంబర్14 : రాబోయే రోజుల్లో చింతకాని మండలం దళిత కుంటుంబాలకు సుమారు రూ.450 కోట్లతో 4 వేల కుటుంబాలకు యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్
ఉద్యాన పంటల సాగులో ఆధునిక విధానంరైతుల్లో పెరుగుతున్న ఆసక్తిరాయితీలతో ప్రోత్సహిస్తున్న సర్కార్తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిఅశ్వారావుపేట, సెప్టెంబర్ 13; ఉద్యాన పంట సాగులో రైతులు మల్చింగ్ విధానానికి మొ�
గండి ఒర్రె చెరువు అలుగు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలివ్యవసాయ మీటర్లకు త్రీఫేజ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలికరకగూడెం పర్యటనలో ప్రభుత్వ విప్, పినపాఎ ఎమ్మెల్యే రేగాకరకగూడెం, సెప్టెంబర్ 13: ప్రభుత్�
నేరస్తులకు శిక్ష పడేలాచేయడమే లక్ష్యంగా పనిచేయాలినేర సమీక్షా సమావేశంలో భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్దత్కొత్తగూడెం క్రైం, సెప్టెంబర్ 13: తప్పు చేసిన నేరస్తులకు శిక్ష పడేలా చేయడమే లక్ష్యంగా అధికారులు, �
కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపువైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ఏన్కూరులో టీఆర్ఎస్ గ్రామ కమిటీలు పూర్తిఏన్కూరు, సెప్టెంబర్ 13: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్�
ఖమ్మం :నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ బాధితులకు భరోసా కల్పించారు. సోమవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్ర�
మెటల్ డిటెక్టర్లతో తనిఖీలుకట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్షనిమిషం నిబంధన అమలు134 మంది విద్యార్థులు గైర్హాజరుకేంద్రాల్లో ఎన్టీఏ ప్రతినిధుల తనిఖీఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 12: మెడికల్ కోర్సుల్లో ప�