ఖమ్మం, సెప్టెంబర్ 18: ఖమ్మం నగర పాలక సంస్థ కమిషనర్గా ఐఏఎస్ అధికారి ఆదర్శ్ సురభి నియమితులయ్యారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశకుమార్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదర్శ్ సురభి ప్
తమ పిల్లలను సర్కార్ స్కూళ్లలో చేర్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఖమ్మం జిల్లాలో 85 మందిఉపాధ్యాయుల గుర్తింపు సర్కారు బడులను కాపాడుకోవాలని పిలుపు తల్లిదండ్రుల్లారా.. ఒక్క క్షణం ఆలోచించండి.. రూ.వేల ఫీజు చెల్లిస�
చరిత్రలో తొలిసారిగా అత్యధికంగా సాగు25 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం70వేల ఎకరాలు తగ్గిన పత్తి సాగు విస్తీర్ణంఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 17 ;రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు ఆసక�
రూ.52 కోట్లతోపనులువచ్చే మార్చి నాటికి పూర్తి చేసేలా అధికారుల కసరత్తుఖమ్మం, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఖమ్మం నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొవిడ్ కారణంగా పనులు నెమ్�
కొత్తగూడెం, సెప్టెంబర్ 17: జిల్లా పరిధిలోని జాతీయ రహదారులకు మరమ్మతులు చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రాంతీయ అధికారి కేఎస్కే కుష్వహా, కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. శుక్రవారం వారు జాతీయ రహదారుల ఇం�
ప్రకృతి అంటే ఇష్టపడే ఆ దంపతులు తమ ఇంటిని నందనవనంలా మార్చేశారు. రకరకాల మొక్కలతో ఆ ఇంటిని ఆహ్లాదకరంగా తయారు చేశారు. ప్రకృతి తోడుండే ప్రతి ఇల్లు స్వర్గధామమే అన్నట్లుగా ఈ ఇంటిని చూస్తే అర్థమవుతుంది. భద్రాద్�
విడతల వారీగా గోదాములకు..జిల్లాలో నాలుగుగోదాముల్లో నిల్వపర్యవేక్షిస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖభద్రాద్రి జిల్లా లక్ష్యం 3.66 లక్షలుఇప్పటికే చేరుకున్నవి 2.05 లక్షలుఖమ్మం జిల్లా లక్ష్యం 4.98 లక్షలుఇప్పటికే చే�
కొత్తగూడెం, సెప్టెంబర్ 16: అందరి ఆరాధ్యదైవం విజయవిగ్నేశ్వరస్వామి అని, ఆ గణపయ్యపైనే అపారనమ్మకమని కొత్తగూడం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. అందుకే గణపతి ఆలయానికి రూ.3.50 కోట్లతో కల్యాణ మండపం మంజూరు చే
ఖమ్మం :ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, అప్పుడే జన్మించిన శిశువు నుంచి వృద్దుల వరకు అన్ని వర్గాల ప్రజల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్ర�
వరి సాగుకు ఫుల్ స్టాప్భద్రాద్రి జిల్లాలో ఏటికేడు పెరుగుతున్న పత్తి విస్తీర్ణంఈ ఏడాది ఏకంగా 2.55 లక్షల ఎకరాల్లో సాగుఆశాజనకంగా పూత, కాతకొత్తగూడెం, సెప్టెంబర్ 15;అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గుచ
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్నగరంలో ఇంటింటికీ వెళ్లి 185 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీఖమ్మం/ రఘునాథపాలెం, సెప్టెంబర్15: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి తెలంగాణ ప్రభుత్వం కానుకగా కల్యాణలక్ష్మి, షాదీమ�
ఖమ్మం, సెప్టెంబర్15,(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ వేంసూరు : తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి (టీటీడీ) సభ్యుడిగా ఖమ్మం జిల్లావాసి బండి పార్థసారథిరెడ్డికి రెండోసారి అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సా