పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించాలివారి ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలిభద్రాద్రి పర్యటనలో సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్కొత్తగూడెం, భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రుల పరిశీ
ఎర్రుపాలెం: టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ వేడుకలను మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆ
ఏన్కూరు: ఏన్కూరు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయం, జూనియర్ కళాశాల విద్యార్థి బాదావత్ నితిన్ అత్యంత ప్రతిభ కనబరిచి ఇటీవల ప్రకటించిన ఎంసెట్లో 969 ర్యాంక్ సాధించాడు. నితిన్ మాట్లాడుతూ నీట్లో ర్యాంకు సాధి�
ఉమ్మడి జిల్లాలో పండుగ వాతావరణంలో పాఠశాలలు ప్రారంభంఏడాదిన్న తరువాత ఉత్సాహంగా బడిబాట పట్టిన విద్యార్థులుతొలిరోజు తోరణాలు కట్టి స్వాగతం పలికిన టీచర్లు, లెక్చరర్లుపాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీల్లో కొవి
కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు వర్షంఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 1 : అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తూనే ఉంది. గడిచిన వారం రోజుల నుంచి దట్టమైన మ
భద్రాచలం, సెప్టెంబర్1: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలానికి గురువారం శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి రానున్నారు. ఇక్కడ రెండ్రోజుల పాటు జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు బుధవారం జీయర్ మఠం
ఖమ్మం : ఖమ్మంలోని ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సాప్ట్వేర్ ఉద్యోగాలు సాధించినట్లు ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. క�
ఖమ్మం:చేపల వేటకు వెళ్లి ప్రమాదశావత్తు యువకుడు మరణించిన సంఘటన ఖమ్మం టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధి లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మంలోని రమణ గుట్ట ప్రాంతానికి చెందిన విడగొట్టు హనుమం
ఖమ్మం : ఖమ్మంజిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్ననేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ వీపీ. గౌతమ్ మం�
ఖమ్మం : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం తిరుమలయపాలెం మండలం మినహాయిస్తే మిగిలిన మండలాలలో ఓ మోస్తారు వర�
ఆఫ్లైన్, ఆన్లైన్ నిర్వహణపై యాజమాన్యాలదే నిర్ణయం కేజీ టూ పీజీ వరకు ప్రత్యక్ష తరగతులకు అనుమతి హాస్టల్, రెసిడెన్షియల్ మినహా యథావిధిగా తెరుచుకోనున్న పాఠశాలలు పాఠశాలలు, కళాశాలలు తెరువాలని ప్రభుత్వం న
12వ తేదీ లోపు గ్రామ, 20లోపు మండల కమిటీల ఎన్నికలు 20 నుంచి 30వ తేదీ మధ్య రెండు జిల్లాలకూ పూర్తి కమిటీలు పార్టీ అనుబంధ సంఘాలకూ సమాంతరంగా ఎన్నికల నిర్వహణ జెండా పండుగ ఏర్పాట్లపై మంత్రికేటీఆర్ ఆరా.. రేపు ఢిల్లీలో ట�
భర్త, ఇద్దరు కూతుళ్లకు బ్లడ్ క్యాన్సర్తో మృతి 40 ఏండ్లుగా మంచానికే పరిమితమైన కుమారుడు లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కుమారుడు ప్రతినెలా రక్తమార్పిడి, మందుల కోసం రూ.వేలల్లో ఖర్చు సీఎం కేసీఆర్ ఇచ్�
సత్తుపల్లి రూరల్, ఆగస్టు 31 : టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబరు 2న నిర్వహించే జెండా పండుగను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ సీనియర్ నేత,