ఖమ్మం అభివృద్ధి కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం ఖమ్మం రూపు రేఖలను మార్చేసింది. కేవలం పెద్ద పట్టణాల్లోనే కనిపించే స్ట్రీట్ ఆర్ట్ చిత్రాలు నేడ�
వేంసూరు :మర్లపాడు గ్రామానికి చెందిన రైతు గొర్ల వెంకట రామ్మోహన్ రెడ్డికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అభ్యుదయ రైతు పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా శనివారం వైరా కృషి �
వేంసూరు :నూతనంగా ఎన్నికైన గ్రామశాఖ అధ్యక్షులు టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని మండల పార్టీ అధ్యక్షులు పాలా వెంకటరెడ్డి కోరారు. ఆయన ఆధ్వర్యంలో శనివారం మండలపరిధిలోని చిన్నమల్లేల గ్రామంలో గ్రామశాఖ అధ్�
చింతకాని :తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా పల్లెల్లో ప్రతి ఇంటికి ఉచితంగా సురక్షిత మంచినీరు అందిస్తున్నామని ఆర్డబ్లూఎస్ ఈఈ పుష్పలత శనివారం అన్నారు. మండల పరిధి�
సత్తుపల్లి : వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసేందుకు గణేష్ ఉత్సవకమిటీలు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సత్తుపల్లి సీఐ రమాకాంత్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ అనుమతి http://policepo
సత్తుపల్లి : గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం తెల్లవారు జామున మండల పరిధిలోని కిష్టారంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఒడిశా రాష్ట్రంలోని కోయడా హరీష్ చందాపూ�
రఘునాథపాలెం : మండల పరిధిలోని వీవెంకటాయపాలెం గ్రామంలో స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన హైస్కూల్, ప్రాథమిక పాఠశాలను సందర్
ఖమ్మం : అన్నం సేవా ఫౌండేషన్ చేస్తున్నసేవా కార్యక్రమాలకు తనవంతుగా ఆర్ధిక సాయం అందించేందుకు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ విరాళానికి సంబంధించిన చెక్ ను ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ . గౌతమ్ చేతులు మీ�
సిలిండర్ ధరలు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులుగృహావసర సిలిండర్కు రూ.25, వాణిజ్యానికి రూ.75 వడ్డనఉమ్మడి జిల్లాలో నెలకు సుమారు రూ.2.86 కోట్ల అదనపు భారంఆగ్రహం వ్యక్తం చేస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలుఖమ్మం/కొత్తగూడె�
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వంవీలునామా, సొసైటీ, గిఫ్ట్ రిజిస్ట్రేషన్లకూ వర్తింపుఖమ్మం (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) సెప్టెంబర్ 3: రిజిస్ట్రేషన్శాఖ పరిధిలో అమలవుతున్న ఫీజులను సవరిస్తూ ఇటీవల ప్రభుత్వం �
లోతట్టు ప్రాంతాలు జలమయంపొంగి పొర్లిన వాగులు, వంకలుకొత్తగూడెంలో అత్యధికంగా 125.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకొత్తగూడెం, సెప్టెంబర్ 3 : భద్రాద్రి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది.
గ్రామాలు, పట్టణాలు, నగరంలో గులాబీ జెండాల రెపరెపలుఊరూరా టీఆర్ఎస్ పతాక ఆవిష్కరణలుఉమ్మడి జిల్లాలో అంబరాన్నంటిన సంబురాలుర్యాలీలు, సమావేశాలతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహంఖమ్మం, సెప్టెంబరు 2 (నమస్తే తెలం
ఎంఈవోల వీడియో కాన్ఫరెన్స్లో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్జాతీయ రహదారుల పనుల పురోగతిపైనా అధికారులతో సమీక్షమామిళ్లగూడెం, సెప్టెంబర్ 2: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరును వంద శాతానికి పెంచాలని, ఈ మేరక�