మురికివాడల్లో సిమెంట్ రోడ్లు ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు అన్ని పంచాయతీలకూ ఆదాయం హర్షం వ్యక్తం చేస్తున్న ఏజెన్సీ జనం ‘పల్లె ప్రగతి’తో పారిశుధ్యం చర్ల, మే 20 : ఏజెన్సీ పల్లెలు మురిసిపోతున్నాయి. నాడు అభి
రేపట్నుంచి ఇంటర్ ప్రధాన సబ్జెక్టుల వాల్యూయేషన్ క్యాంపునకు 3.85 లక్షల సమాధాన పత్రాలు నాలుగు స్పెల్స్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక నయాబజార్ కేంద్రంగా మూల్యాంకనం పాల్గొననున్న 2,121 మంది అధ్యాపకులు జూన్ 10 �
కొణిజర్ల, మే 20: ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. పెద్దమునగాలలో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ క�
డెయిరీ యూనిట్ల లబ్ధిదారులకు శిక్షణ ఇవ్వాలి అధికారుల సమావేశంలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మామిళ్లగూడెం, మే 20: దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ను మరింత వేగవంతం చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను
మోతే పట్టీనగర్ పుష్కరఘాట్ వద్ద ఘటన గల్లంతైన వారిలో తల్లీకొడుకు, ఆటోడ్రైవర్ గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులు సారపాక/ జూలూరుపాడు, మే 20: స్నానం చేసేందుకు గోదావరిలోకి దిగి ముగ్గురు గల్లంతైన ఘటన భద్రాద్�
ఆహార రంగాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి కాంగ్రెస్ డిక్లరేషన్ ఓ కహానీ మాత్రమే వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఖమ్మం ఏఎంసీ ఓ రోల్మోడల్: మంత్రి అజయ్ ఏఎంసీలో రూ.10.34 కోట్ల పనులకు శంకుస్థా�
రైల్వేస్టేషన్లో భారీగా గంజాయి స్వాధీనం రూ.3 లక్షల విలువ చేసే 27 కేజీల సరుకు పట్టివేత నిందితుడి అరెస్టు.. కేసు నమోదు మామిళ్లగూడెం, మార్చి 19: ఖమ్మం రైల్వే స్టేషన్లో 27 కేజీల గంజాయిని పోలీసులు గురువారం పట్టుకు�
ముఖ్యఅతిథులుగా హాజరైన మంత్రులు పువ్వాడ, గంగుల ఖమ్మం, మే 19: తెలంగాణ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ సభ్యుల స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖమ్మం జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి ర
ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నెలాఖారు లోపు లక్ష్యాలు పూర్తి నిరంతరం పర్యవేక్షిస్తున్న అధికారులు 48 గంటల్లోనే నగదు జమ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్న రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం
వనజీవి రామయ్యకు మంత్రులు పువ్వాడ అజయ్, నిరంజన్రెడ్డి, ఎంపీ నామా భరోసా ఖమ్మం సిటీ, మే 19: ‘ రామయ్య గారూ.. ఎలా ఉన్నారు..? మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందకండి. మీ కోసం సీఎం కేసీఆర్ మమ్మల్ని పంపించారు. మీకు అండగా
పంటల మార్పిడిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాష్ర్టానికే ఆదర్శం యావత్ ప్రపంచం తెలంగాణ వైపు చూస్తోంది తెలంగాణ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నది కేంద్రం పాదయాత్రల పేరుతో ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుక
పారిశ్రామికవేత్తగా, సామాజిక సేవకుడిగా వద్దిరాజుకు మంచి పేరు టీఆర్ఎస్లో క్రియాశీలక నాయకుడిగా గుర్తింపు కందుకూరు నుంచి పార్లమెంట్ వరకు ‘బండి’ ప్రస్థానం హెటిరో డ్రగ్స్ అధినేతగా వందలాది మందికి ఉపాధి
ఏం కొనేటట్టులేదు.. ఏం తినేటట్టులేదు ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు రూ.వెయ్యి దాటిన వంట గ్యాస్ ధర నెలవారీ వంటగది ఖర్చుల్లో అధిక రేటు దీనిదే.. పెరిగిన పెట్రోల్ ధరలతో మరింత భారం కేంద్ర ప్రభుత్వంపై ప్రజ�
నిలకడగా పద్మశ్రీ రామయ్య ఆరోగ్యం ఖమ్మం రూరల్, మే 18 : పద్మశ్రీ వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఖమ్మంరూరల్ మండల పరిధిలోని రెడ్డిపాలెం గ్రామానికి �
పెట్రోల్, డీజిల్ ధరలతో ఆటోవాలాలకు ఆర్థిక ఇబ్బందులు కుటుంబాలను పోషించలేక అవస్థలు సత్తుపల్లి, మే 18 : కేంద్రం తీరుతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నది. దీన�