కలెక్టర్ అనుదీప్ భద్రాద్రి కొత్తగూడెం, మే 22 (నమస్తే తెలంగాణ) : చదువుల వెలుగు భాగ్యరెడ్డి వర్మ సేవలను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో ఎస్సీ అభివృద్ధి శ
మధిరరూరల్, మే 22 : మధిర పట్టణానికి చెందిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, కవయిత్రి మహమ్మద్ చాంద్బేగం ‘తేనె ఊటల తెలుగు’ సంకలనంలో సున్నితాలు రచించినందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికెట్ అందుకున్న�
రేపటి నుంచి ఎగ్జామ్స్ షురూ ఉమ్మడి జిల్లాలో 179 పరీక్షా కేంద్రాలు 31,058 మంది విద్యార్థులు హాజరు ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ కొవిడ్ మహమ్మారి జన జీవితాలను అతలాకుతలం చేసింది.. ఈ ప్రభావం విద్యావ్యవస్థపైనా
మధిర టౌన్, మే 21: ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మధిర, ఎర్రుపాలెం మండలాల విద్యాశాఖ అధికారి వై.ప్రభాకర్ తెలిపారు. మధిర మండలంలోని మధిర సీపీఎస్, టీవీఎం, గర్ల
ఎండలు దంచికొడుతున్నాయి.. ఉదయం 10 గంటలు దాటకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.. ఎండల ధాటికి జనం విలవిలలాడుతున్నారు.. మధ్యాహ్నం ఖమ్మంలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.. ఉదయం,
చండ్రుగొండ, మే 21 : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశానికి రోల్మోడల్గా మారిందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. తిప్పనపల్లిలో టీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన టీఆర్ఎస్ �
వేంసూరు, మే 21 : రైతు రచ్చబండ పేరుతో కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం లచ్చన్నగూడెం సొసైటీ పరిధిలోని మర్లపాడు డీసీసీబీ కేంద్రం వద్ద రైతులకు �
భద్రాచలం, మే 21 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో 292 కిలోల గంజాయిని పట్టుకున్నారు. భద్రాచలం ఎక్సైజ్ సీఐ రహీమున్సీసా బేగం తెలిపిన వివరాల ప్రకారం.. కారులో గంజాయిని తరలిస్తున్నరన్న విశ్వసనీ
వెంచర్లలో గ్రీన్బెల్టు తప్పనిసరి కలెక్టర్ వీపీ గౌతమ్ పెద్దతండా, ఏదులాపురం ఠథుగామాల్లో విస్తృత పర్యటన ఖమ్మంరూరల్, మే 21 : గ్రామాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు జరగాలని
వారసత్వ ఉద్యోగాలు పోగొట్టింది వారే.. కేంద్రం నిర్ణయాల వల్లే బొగ్గు కొరత అదానీకి లాభం కోసమే విదేశీ దిగుమతి నిర్ణయం టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఆర్కే 5గనిపై యూనియన్లో చేరిన 70 మంది కా
మధిరరూరల్, మే 21: మండలంలోని రొంపిమళ్ల గ్రామంలో పీఎం కిసాన్ ఈ-కేవైసీపై వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించారు. పీఎం కిసాన్ ద్వారా డబ్బులు వస్తున్న ప్రతిఒక్కరూ ఈ-కేవైసీ చేసుకుంటేనే 11 విడత సొమ్ము బ్యా�
తిరుమలాయపాలెం, మే 21: పిండిప్రోలులోని గంగమ్మ ఆలయంలో శనివారం ఘనంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. మహిళా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. వేడుకలకు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, మాజీ ఎంపీ పొంగు�
ఖమ్మం, మే 21 : టీఆర్ఎస్ పాలనలో పల్లె, పట్టణ ప్రగతికి అత్యధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారని నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. శనివారం కార్పొరేషన్ పరిధిలోని 59, 60వ డివిజ
రాష్ట్రంలో అన్నివర్గాలకు సమ న్యాయం కుల, మత, వర్గ, పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాల వర్తింపు స్వాగతిస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలు మంచి పథకాలను ఆదరించాలని విజ్ఞప్తి భద్రాద్రి కొత్తగూడెం, మే 20 (నమస్తే తెలంగా