కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు సింగరేణి సన్నాహాలుఏటా 50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి పెంపు లక్ష్యంనయా గనులపై సమీక్షలో సింగరేణి సీఎండీ శ్రీధర్ కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 6: సింగరేణి ఆధ్వర్యంలో వచ్చే �
గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్న అధికారులులోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి చేరిన వరద నీరుకూసుమంచి/ పాల్వంచ రూరల్/ భద్రాచలం, సెప్టెంబర్ 6: ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ �
అన్నదాతల సంఘటితం కోసమే రైతువేదికల ఏర్పాటు: మంత్రి అజయ్కుమార్ఎర్రుపాలెం, సెప్టెంబర్ 5: ఎర్రుపాలెం మండలానికి సీతారామ ప్రాజెక్టు జలాలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని మంత్రి అజయ�
సింగరేణి భాగస్వామ్యంతో సౌత్ సెంట్రల్ రైల్వే నిధులుఈ ఏడాది డిసెంబర్ లోపు పూర్తికానున్న పనులుబొగ్గు రవాణాకు సన్నాహాలులోడింగ్ కోసం నాలుగు ట్రాక్లునిర్మాణ దశలో ఆరు రైల్వేస్టేషన్లుఖమ్మం, సెప్టెంబర�
రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాచింత లేకుండా పంటల సాగువాణిజ్య పంటల వైపు.. కర్షకుల చూపుఖమ్మం జిల్లాలో పెరిగిన మిర్చి తోటల పెంపకంకూసుమంచి, సెప్టెంబర్ 5 : గత ప్రభుత్వాల హయాంలో పంటలకు ఏకధాటిగా మూడు గంటల క
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావునేలకొండపల్లి, సెప్టెంబర్ 5: జీవితకాలం తాను టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ప్రయాణిస్తానని, తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలో వాస్తవం లేదని మాజీ మంత్�
రాష్ట్ర స్థాయి పురస్కారాలకు మన ఉపాధ్యాయులుఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురి ఎంపికఉత్తమ విద్యాబోధనకు సర్కార్ గుర్తింపునేడు గురుపూజోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్,
దళితబంధుతో ఎస్సీ కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం అభివృద్ధిని చూసి టీఆర్ఎస్లోకి పెరుగుతున్న వలసలు జడ్పీ చైర్మన్ కమల్రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నరసింహాపురంలో టీఆర్ఎస్లోకి 50 కుటుంబాలు చింతకాని, సె
ఖమ్మం అభివృద్ధి కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం ఖమ్మం రూపు రేఖలను మార్చేసింది. కేవలం పెద్ద పట్టణాల్లోనే కనిపించే స్ట్రీట్ ఆర్ట్ చిత్రాలు నేడ�
ఖమ్మం : జిల్లాలో తమసేమియాతో బాధపడుతున్న వారిని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తానని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారి ఎం.విద్యా చందన అన్నారు. శనివారం నగరంలోని రోటర్ లింబ్ సెంటర�
వేంసూరు :మర్లపాడు గ్రామానికి చెందిన రైతు గొర్ల వెంకట రామ్మోహన్ రెడ్డికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అభ్యుదయ రైతు పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా శనివారం వైరా కృషి �