ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న గణేష్ నవరాత్రోత్సవాలకు అవసరమైన విద్యుత్తును వినియోగించుకునేందుకు గణేష్ మండపాల నిర్వాహకులు తాత్కలిక విద్యుత్ కనెక్షన్లకు అనుమతులు తీసుకోవాలని టీఎస్ఎన్పీడీ
మధిర: గణేష్ మండపాల నిర్వహణ కమిటీలు తప్పనిసరిగా పోలీసుశాఖ అనుమతి తీసుకోవాలని మధిర సీఐ మురళి తెలిపారు. బుధవారం స్థానిక రిక్రియేషన్క్లబ్ కళ్యాణ మండపంలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం ని�
బోనకల్లు : మండలంలోని జానకీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలలోని తరగతి గదులను, వంటశాలను, పాఠశాల ఆవరణాన్ని, ఉపాధ్యాయుల అటెండ�
పార్టీ పటిష్టం.. ప్రభుత్వ ఎజెండా అమలే లక్ష్యం 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ అడ్డాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వచ్చే సంవత్సరానికి సీతారామ పూర్తి అన్ని హంగులతో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆధునీకరించాం భవిష్యత�
ఉమ్మడి పాలనలోనిరాదరణ సోలార్ వాటర్ ట్యాంక్ ద్వారా ఇంటింటికీ తాగునీరు పర్ణశాల, సెప్టెంబర్ 7 :ఛత్తీస్గఢ్కు రాష్ట్ర సరిహద్దుకు మధ్య దట్టమైన అటవీప్రాంతంలో ఉన్న కుగ్రామం ములకనాపల్లి కొత్తగుంపు.. దుమ్మ�
సత్తుపల్లి/ ఖమ్మం రూరల్/ భద్రాచలం/ పాల్వంచ రూరల్/ చర్ల/ కొణిజర్ల/ దుమ్ముగూడెం/ పర్ణశాల, సెప్టెంబర్ 7: రెండు రోజుల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. చెరువులు మత్తళ్
బోనకల్లు, సెప్టెంబర్ 7 : మండలంలో టీఆర్ఎస్ గ్రామకమిటీల ఎన్నిక పూర్తయింది. మండలంలో 22 గ్రామపంచాయతీలకు గాను గ్రామసభలు నిర్వహించి 22 టీఆర్ఎస్ గ్రామకమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం జానకీపురం టీ
అన్ని వర్గాలకూ పథకాలు: మంత్రి అజయ్ పలు పార్టీల నుంచి 400 మంది టీఆర్ఎస్లోకి ఖమ్మం, సెప్టెంబర్ 7: అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే టీఆర్ఎస్కు ఆదరణ లభిస్తోందని, వాటికి ఆకర్షితులయ్యే అన్ని పార్టీల నుంచీ టీఆర్
దేశం గర్వించేలా తెలంగాణను అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు చరిత్రాత్మకం: టీఆర్ఎస్ నేతలు నరేశ్రెడ్డి, తాతా మధు సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టాలి: వైరా ఎమ్మెల్యే రాములునాయక్ వైరా, సెప్టెం
కల్లూరు : చెరువులో దూకి ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పాత ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు మల్కాపురపు శ్రీనివాసరావు(42) గ్రామ స�
ఖమ్మం : న్యాయవాదులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని , తాను అభ్యర్థిగా వచ్చినప్పుడు తనను ఎలా ఆదరించారో అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదరించి అండగా ఉండాలని మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం : రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించిన సంఘటన ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి ఖమ్మం నగరం కాల్వొడ్డు మున్నేరు బ్రిడ్జి సమీ�
ఖమ్మం : బాధితులకు భరోసా కల్పించేందుకు పిర్యాదులోని వాస్తవ పరిస్థితులను పరిశీలించి సమస్య పరిష్కరానికి కృషి చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం న�
నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలిరాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ఖమ్మం లో పార్టీ నియోజకవర్గ సన్నాహక సమావేశంఖమ్మం, సెఫ్టెంబర్ 6: రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీ టీఆర్ఎస్ అని రాష్ట్ర