కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపువైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ఏన్కూరులో టీఆర్ఎస్ గ్రామ కమిటీలు పూర్తిఏన్కూరు, సెప్టెంబర్ 13: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్�
ఖమ్మం :నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ బాధితులకు భరోసా కల్పించారు. సోమవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్ర�
ఖమ్మం : గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు పోషణ్ అభియాన్ ప్రాజెక్టులో భాగంగా వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర�
ఖమ్మం: నగర వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ డీ లక్ష్మీప్రసన్నకు ఉద్యాన సాగు రైతులు శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఇల్లందు క్రాస్ రోడ్ రైతు బ�
ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న మిషన్ భగీరథ ఉద్యోగుల జీతాలకు గత 5నెలలుగా చెల్లింపు ఆలస్యం కావటంతో వాళ్లు తమ సమస్యను పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డికి విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మె
మెటల్ డిటెక్టర్లతో తనిఖీలుకట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్షనిమిషం నిబంధన అమలు134 మంది విద్యార్థులు గైర్హాజరుకేంద్రాల్లో ఎన్టీఏ ప్రతినిధుల తనిఖీఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 12: మెడికల్ కోర్సుల్లో ప�
రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్దే విజయందేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలుభద్రాచలం నియోజకవర్గ సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్పథకాలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలి: మహబూబాబాద్ ఎంపీ �
డయాలసిస్కు అందుబాటులో కేంద్రాలుభద్రాద్రి జిల్లాలో రెండు ఆస్పత్రులురూ.1.40 కోట్ల నిధులతో నిర్మాణంపాల్వంచలో మరో కేంద్రం ఏర్పాటుకు చర్యలు కొత్తగూడెం, సెప్టెంబర్ 12:డయాలసిస్ అంటే ఖర్చుతో కూడుకున్నది… వార
ఉమ్మడి జిల్లాలో పట్టణ, గ్రామ కమిటీల జోరుజాతీయ పార్టీలది అధికారం కోసం పాకులాట : రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్దళిత బంధుతో ప్రతిపక్షాలకు వణుకు పుడుతోంది : మానుకోట ఎంపీ మాలోత్ కవితటీఆర్ఎస్ను మరింత బలోపే
కొలువుదీరిన గణనాథులు…ఊరూరా భక్తుల కోలాహలంభక్తిశ్రద్ధలతో పూజలందుకుంటున్న గణేషుడురెండేళ్ల తర్వాత నవరాత్రి ఉత్సవాలు షురూఖమ్మం/ ఖమ్మం కల్చరల్/ రఘునాథపాలెం, సెప్టెంబర్ 11 ‘గణేశ్ మహారాజ్కీ జై.. వరములివ్
చింతకాని: దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మధిర నియోజకవర్గంలో చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ స్ధానిక దళితులు, దళితసంఘాల నాయకులతో కలసి తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపట
చింతకాని: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతున్నదని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండల పరిధిలో రైల్వేకాలనీ గ్రామంలో పలు పార్టీల నుంచి 20 కుటుంబాలు జడ్�