కూసుమంచి: రోడ్డు ప్రమాదంలో మరణించిన బెటాలియన్ కానిస్టేబుల్ కనకం వీరబాబు అంతిమ యాత్ర గురువారం జరిగింది. కూసుమంచి మండలం కేంద్రంలో బెటాలియన్ పోలీసులతోపాటు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో అధికారలాంఛనాలతో అంత�
పెనుబల్లి: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు.సత్తుపల్లి రూరల్ సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం..రెండు నెలల క్రితం మండలంలోని గంగదేవిపాడుకు చెందిన ఓ యువకుడ�
ఏన్కూరు : రెండోసారి ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డి హైదరాబాద్లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏన్కూరు టీఆర్ఎస్ మండల నాయకులు హాజరై పల్లాకు శాలువాతో సన్మానించి ప�
ఖమ్మం : గర్బిణీలు, బాలింతలు పోషక విలువలతో కూడిన ఆహారాన్నే తీసుకోవాలని ఖమ్మం అర్బన్ ప్రాజెక్టు సీడీపీవో కవిత సూచించారు. పోషణ మాసంలో భాగంగా రఘునాథపాలెం మండలం రాంక్యాతండా సెక్టార్ పరిధిలోని రాంక్యాతండాలో �
ఖమ్మం : జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు సెప్టెంబర్ 18న ఖమ్మం నగరంలోని వీడీఓస్ కాలనీలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధ�
ఖమ్మం : కొద్ది రోజుల్లో గిరిజన సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ తెరిచే అవకాశం ఉందని, గ్రామ పంచాయితీల సహకారంతో అన్నిపాఠశాలలను శానిటైజ్ చేయించాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూ
ఖమ్మం :ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, అప్పుడే జన్మించిన శిశువు నుంచి వృద్దుల వరకు అన్ని వర్గాల ప్రజల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్ర�
ఖమ్మం : జిల్లాలో అర్హత ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగుల విద్యార్థులు 2020-2021 విద్యా సంవవత్సరానికి పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా ఎస�
ఖమ్మం: ఖమ్మం నగరపాలక సంస్ధ పరిధిలోని 17వ డివిజన్లో రూ. 30 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో డివిజన్ పరిధిల�
ఖమ్మం : ఉరేసుకొని విద్యార్ధి బలవణ్మరణానికి పాల్పడ్డాడు. మండల పరిధిలో కోయచలక గ్రామానికి చెందిన పోతిన్ని తేజ(17) స్థానిన ప్రభుత్వ పాఠశాలలో10వ తరగతి చదువుతున్నాడు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనా తేజ పాఠశాలకు �
వరి సాగుకు ఫుల్ స్టాప్భద్రాద్రి జిల్లాలో ఏటికేడు పెరుగుతున్న పత్తి విస్తీర్ణంఈ ఏడాది ఏకంగా 2.55 లక్షల ఎకరాల్లో సాగుఆశాజనకంగా పూత, కాతకొత్తగూడెం, సెప్టెంబర్ 15;అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గుచ
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్నగరంలో ఇంటింటికీ వెళ్లి 185 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీఖమ్మం/ రఘునాథపాలెం, సెప్టెంబర్15: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి తెలంగాణ ప్రభుత్వం కానుకగా కల్యాణలక్ష్మి, షాదీమ�
ఖమ్మం, సెప్టెంబర్15,(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ వేంసూరు : తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి (టీటీడీ) సభ్యుడిగా ఖమ్మం జిల్లావాసి బండి పార్థసారథిరెడ్డికి రెండోసారి అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సా
దుమ్ముగూడెం, పర్ణశాలల్లో ప్రభుత్వ ఆసుపత్రి, పీహెచ్సీల్లో రాష్ట్ర వైద్యాధికారుల తనిఖీదుమ్ముగూడెం, సెప్టెంబరు 15 : ఏజెన్సీ మండలాల్లో బుధవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, మాతాశిశు సంరక్షణ విభాగం జేడీలు పద్మజ, �